శాంతి భద్రతల కోసమే కవాతు
పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసమే కేంద్ర పోలీసు బలగాలతో పాటు స్థానిక పోలీసులు కవాతు నిర్వహించినట్లు జిల్లా ఎస్పీ గౌష్ ఆలం తెలిపారు.
ఎదులాపురం: పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసమే కేంద్ర పోలీసు బలగాలతో పాటు స్థానిక పోలీసులు కవాతు నిర్వహించినట్లు జిల్లా ఎస్పీ గౌష్ ఆలం తెలిపారు. శ్రీరామనవమి వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రజల్లో భరోసా కల్పించటానికి పురవీధుల్లో ఫ్లాగ్మార్చ్ నిర్వహించామన్నారు. స్ధానిక వినాయక్ చౌక్ నుంచి ప్రారంభమైన కవాతులో జిల్లా ఎస్పీ గౌష్ ఆలం, డీఎస్పీ జీవన్ రెడ్డి, సీఐలు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!