logo

ఘనంగా శ్రీరామ నవమి వేడుక

మండలంలో బుధవారం శ్రీరామనవమి పర్యదినాన్ని ప్రజలు ఘనంగా నిర్వహించారు.

Published : 17 Apr 2024 13:07 IST

కలసపాడు: మండలంలో బుధవారం శ్రీరామనవమి పర్యదినాన్ని ప్రజలు ఘనంగా నిర్వహించారు. రామాలయంలో సీతారామ, లక్ష్మణులకు ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. కలసపాడు, తెల్లపాడు తదితర గ్రామాల్లో సీతారాముల కళ్యాణం వేడుకగా జరిగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని