logo

కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మేడే వేడుకలు

బోథ్, సొనల గ్రామాల్లో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో  మే డే వేడుకలను ఘనంగా నిర్వహించారు.

Published : 01 May 2024 13:09 IST

బోథ్‌ : బోథ్, సొనల గ్రామాల్లో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో  మే డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. సీఐటీయు, ఏఐటీయూసీ ల ఆధ్వర్యంలో జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్, గోవర్ధన్, రమేష్, ఆబూద్ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని