logo

పొన్నారిలో భారాస ఎన్నికల ప్రచారం

తాంసి మండలం పొన్నారిలో గురువారం భారాస నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Published : 02 May 2024 11:54 IST

తాంసి : తాంసి మండలం పొన్నారిలో గురువారం భారాస నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్లమెంటు ఎన్నికల్లో  భారాస తరఫున పోటీ చేస్తున్న ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కును గెలిపించాలంటూ  ఓటర్లను అభ్యర్థించారు.  ఈ కార్యక్రమంలో నాయకులు వినోద్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, రమణ, రఘు, వెంకట్ రెడ్డి, మహేందర్, అశోక్, ఉత్తం, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని