logo

భారాస ఇంటింటి ప్రచారం

తాంసి మండలం కప్పర్లలో మంగళవారం భారాస నాయకులు ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Updated : 07 May 2024 15:40 IST

తాంసి: తాంసి మండలం కప్పర్లలో మంగళవారం భారాస నాయకులు ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచార కరపత్రాలను పంపిణీ చేశారు. కేసిఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ, ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కును గెలిపించాలని ఓటర్తను అభ్యర్థించారు. కార్యక్రమంలో నాయకులు మహేందర్, అశోక్, కృష్ణకాంత్ రెడ్డి, వెంకట్ రెడ్డి, సతీష్, భగవాన్లు, రమణ, రఘు, శంకర్, గంగారం, ఉత్తమ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని