logo

ఓటరు చైతన్య యాత్ర

బోథ్ మండల కేంద్రంలో మంగళవారం స్వీప్ ఆధ్వర్యంలో ఓటరు చైతన్య యాత్రను నిర్వహించారు.

Updated : 07 May 2024 15:43 IST

బోథ్: బోథ్ మండల కేంద్రంలో మంగళవారం స్వీప్ ఆధ్వర్యంలో ఓటరు చైతన్య యాత్రను నిర్వహించారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సుభాష్ చంద్ర, ఎంపీడీవో రమేష్, ఎస్ఐ రాము, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు