logo

ప్రతి ఒక్కరు నిర్భయంగా ఓటు వేయాలి

ఈ నెల 13న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి సూచించారు.

Updated : 07 May 2024 15:54 IST

ఎదులాపురం: ఈ నెల 13న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి సూచించారు. పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకొని మంగళవారం పట్టణంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కవాతు కార్యక్రమాన్ని చేపట్టారు. ఓటర్లను చైతన్యం చేయడానికి పోలీస్ శాఖ కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో సీఐలు సత్యనారాయణ, అశోక్, ఫణిదర్, సీఆర్పిఎఫ్, క్యూఆర్టీ సిబ్బంది ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు