logo

పోస్టల్ బ్యాలెట్‌ ఓటు వేసిన వైద్య ఉద్యోగులు

ఎన్నికల విధులు కేటాయించిన వైద్యశాఖ ఉద్యోగులు బుధవారం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Updated : 08 May 2024 17:40 IST

ఎదులాపురం: ఎన్నికల విధులు కేటాయించిన వైద్యశాఖ ఉద్యోగులు బుధవారం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోస్టల్ ఓటు వేసే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించడంతో వైద్యశాఖలోని 100 శాతం మంది ఉద్యోగులు ఓటు వేశారు. అనంతరం వారు కార్యాలయంలో సమావేశమై తామందరం ఓటు వేసామని పోలింగ్ రోజు ఓటర్లు అంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని