అల్లూరి స్ఫూర్తికి అడుగడుగునా తూట్లు
రిటిష్ వారి దుర్మార్గ పాలనకు వ్యతిరేకంగా ఆదివాసీలను ఏకం చేసి వారిని ఉద్యమ వీరులుగా తీర్చిదిద్దిన యోధుడు అల్లూరి సీతారామరాజు. స్వాతంత్య్రం కోసం ప్రాణాలకు వెరవకుండా ఆయన చేసిన పోరాటం ఈనాటికీ గిరిజనులను ఉత్తేజపరుస్తూనే ఉంది.
స్మారక ప్రదేశాలపై జగన్ సర్కారు నిర్లక్ష్యం
నేడు విప్లవవీరుడి వర్ధంతి
కొయ్యూరు, న్యూస్టుడే
అల్లూరి పట్టుబడిన ప్రదేశంలో నిర్మించిన స్మారక స్తూపం
బ్రిటిష్ వారి దుర్మార్గ పాలనకు వ్యతిరేకంగా ఆదివాసీలను ఏకం చేసి వారిని ఉద్యమ వీరులుగా తీర్చిదిద్దిన యోధుడు అల్లూరి సీతారామరాజు. స్వాతంత్య్రం కోసం ప్రాణాలకు వెరవకుండా ఆయన చేసిన పోరాటం ఈనాటికీ గిరిజనులను ఉత్తేజపరుస్తూనే ఉంది. నేటి వైకాపా ప్రభుత్వం విప్లవ వీరుడి ఆశయాలకు తూట్లు పొడుస్తూ, ఆయన స్మారకాలను నిర్లక్ష్యం చేసింది. గిరిజనానికి అడుగడుగునా అన్యాయం చేసింది. మంగళవారం అల్లూరి వర్ధంతి సందర్భంగా ‘న్యూస్టుడే’ కథనం.
అల్లూరి నడయాడిన స్థలాలను సందర్శక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతామని, భవిష్యత్తు తరాలకు ఆయన గొప్పతనం తెలిసేలా అభివృద్ధి చేస్తామని వైకాపా పాలకులు హామీలు గుప్పించారు. ఉప ముఖ్యమంత్రి రాజన్నదొర వచ్చి కొయ్యూరు మండలం మంప, రాజేంద్రపాలెంలోని స్మారక ఉద్యానాల అభివృద్ధికి చర్యలు తీసుకొంటామని ఇచ్చిన హామీ గాలిలో కలిసిపోయింది. 2022 మే 7న మంపలో అల్లూరి సీతారామరాజు యువజన సంఘం ఆధ్వర్యంలో 18 అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. రాజేంద్రపాలెంలో అల్లూరి అనుచరులైన గాం గంటన్నదొర, మల్లుదొర, పండుపడాల్ విగ్రహాలను రాజన్నదొర ఆవిష్కరించారు. ఈ ప్రాంతాన్ని పర్యటకంగా అభివృద్ధి చేస్తామని చెప్పినా ఆ దిశగా ఒక్క అడుగూ పడలేదు. మంప, రాజేంద్రపాలెం స్మారక ఉద్యానాల్లో ఉపాధి హామీ పథకంలో పర్యటకులు నడిచేందుకు సిమెంట్ రోడ్లు, పూల మొక్కలు, కూర్చొనేందుకు సిమెంట్ బెంచీలు ఏర్పాటు చేస్తామన్నారు. దీనిపై తీసుకున్న చర్యలు శూన్యం. అల్లూరి స్థావరంగా ఏర్పాటు చేసుకున్న మంప సమీపంలోని ఉర్లకొండ గుహ అభివృద్ధి జాడేలేదు. మంపలో ఉద్యానాన్ని క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తున్నారు. రాజేంద్రపాలెం ఉద్యానం కళాహీనంగా దర్శనమిస్తోంది.
గతేడాది ఏర్పాటు చేసిన అల్లూరి, అనుచరుల విగ్రహాలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ ఎన్నికల్లో విజయంపై రూ.1.75 కోట్ల పందెం
[ 19-05-2024]
ఓటర్ల తీర్పు ఈవీఎంల్లో నిక్షిప్తమై ఉండగా గెలుపుపై నేతలు ఆశల పల్లకీలో ఊరేగుతున్నారు. -
కాంబోడియాలో విశాఖ యువత నరకయాతన
[ 19-05-2024]
ఉద్యోగం సంపాదించాలి...కుటుంబాన్ని పోషించాలి అనే ఒకే ఒక్క ఆశతో ‘ఏజెంట్ల’ను నమ్మిన యువకులు సైబర్నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకున్నారు. -
ఎన్నికల విధుల్లో.. ఎన్ని బాధలో!!
[ 19-05-2024]
సార్వత్రిక ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి తగిన సౌకర్యాలు కల్పించడంలో యంత్రాంగం ఘోరంగా విఫలమైంది. -
పట్టభద్రుల నెత్తిన మట్టితట్టలు
[ 19-05-2024]
ఏటా డిగ్రీ, బీటెక్లు పూర్తిచేసి కళాశాలల నుంచి బయటకు వస్తున్న పట్టభద్రులు వేల సంఖ్యలో ఉంటున్నారు. వీరికి గత అయిదేళ్లలో ఎలాంటి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు చూపలేకపోయారు. -
వేసవి శిక్షణ ఇంతేసంగతులా?
[ 19-05-2024]
ఈ ఏడాది వేసవి క్రీడా శిక్షణ తరగతులు లేనట్లేనని క్రీడా శాఖ ఉన్నతాధికారులు తేల్చేశారు. -
రంపచోడవరంలో పుష్ప-2 చిత్రీకరణ
[ 19-05-2024]
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న పుష్ప-2 సినిమాను శనివారం రంపచోడవరం మార్కెట్లో చిత్రీకరించారు. -
జడిగుడ జలజలా.. జోలాపుట్టు వెలవెల!
[ 19-05-2024]
ముంచంగిపుట్టు మండలంలోని బాబుసాల పంచాయతీ జడిగుడ సమీపంలో జలపాతం మండువేసవిలోనూ జాలువారుతూ కళకళలాడుతోంది. -
ఆన్లైన్లో ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం
[ 19-05-2024]
ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ జవాబు పత్రాల మూల్యాంకనం ఆన్లైన్ విధానంలో చేపట్టనున్నారు. -
సరిహద్దులు దాటని అభివృద్ధి
[ 19-05-2024]
ఓట్ల పండగ ముగిసి త్వరలో రానున్న ప్రభుత్వం పగ్గాలు అందుకోబోతోంది. -
ప్రాణాంతక వ్యాధులపై ఇంటింటి సర్వే
[ 19-05-2024]
ప్రాణాంతక వ్యాధుల నియంత్రణపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. -
ప్రయాణికుల రద్దీతో ప్రత్యేక రైళ్లు
[ 19-05-2024]
వేసవి సెలవులతో ప్రయాణికుల రద్దీ పెరుగుతుండటంతో వేసవి ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఏకే త్రిపాఠి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
పీర్జాదిగూడ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్నకు కాంగ్రెస్ యత్నం: హరీశ్రావు
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
బహిరంగ సభ మధ్యలోనే వెనుదిరిగిన రాహుల్.. కారణమిదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
నిలిచిపోయిన కాగజ్నగర్, నవజీవన్ ఎక్స్ప్రెస్ రైళ్లు .. ప్రయాణికుల ఆందోళన
-
భార్య, కుమారుడు వేధిస్తున్నారు, భరణం ఇప్పించండి - మాజీ మంత్రి వేడుకోలు