logo

వ్యవసాయ శాఖ ఉద్యోగుల నిరసన

పీఆర్‌సీ, హెచ్‌ఆర్‌ఏ తగ్గుదలను నిరసిస్తూ బుధవారం జేడీఏ కార్యాలయం ఎదుట జిల్లా కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు.

Published : 20 Jan 2022 05:26 IST


జేడీఏ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు, సిబ్బంది

చిత్తూరు (వ్యవసాయం): పీఆర్‌సీ, హెచ్‌ఆర్‌ఏ తగ్గుదలను నిరసిస్తూ బుధవారం జేడీఏ కార్యాలయం ఎదుట జిల్లా కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు. ఏపీ ఎన్జీవో జిల్లా కార్యదర్శి రఘు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని