logo

పేదలను ఆదుకోవాలి

పేదలను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ఓం వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వరద వెంకటేశ్వరరావు అన్నారు.

Published : 05 May 2024 18:25 IST

గుంటూరు (పట్నం బజార్): పేదలను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ఓం వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వరద వెంకటేశ్వరరావు అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఆదివారం ఓం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం, మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ స్టేడియంలో వాకింగ్ చేసే వారంతా కలిసి కొద్ది మొత్తాలు చందాలుగా వేసుకొని, వాటితో పేదలకు ప్రతి ఆదివారం అన్నదానం చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో  హనుమంతరావు, రాము పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని