logo

కూటమి గెలుపుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం

తెదేపా, జనసేన, భాజపా కూటమి  గెలుపుతో  రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని తెదేపా  ఫ్లోర్ లీడర్ దయాసాగర్ అన్నారు.

Published : 02 May 2024 11:08 IST

ఎమ్మిగనూరు వ్యవసాయం: తెదేపా, జనసేన, భాజపా కూటమి  గెలుపుతో  రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని తెదేపా  ఫ్లోర్ లీడర్ దయాసాగర్ అన్నారు. గురువారం పట్టణంలోని 21వార్డులో కూటమి అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి తరుఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ తెదేపా అమలు చేయనున్న సూపర్ సిక్స్ పథకాలను వివరించారు. అందుకు సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని