ప్రచార భేరి
ఆదోనిలోని 8, 9 వార్డుల్లో ఆదోని నియోజకవర్గ భాజపా అభ్యర్థి డా.పార్థసారథి గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో జనసేన బాధ్యుడు మల్లప్ప, తెదేపా, ఎమ్మార్పీఎస్, నాయకులు పాల్గొన్నారు.
ఆదోని మార్కెట్, న్యూస్టుడే: ఆదోనిలోని 8, 9 వార్డుల్లో ఆదోని నియోజకవర్గ భాజపా అభ్యర్థి డా.పార్థసారథి గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో జనసేన బాధ్యుడు మల్లప్ప, తెదేపా, ఎమ్మార్పీఎస్, నాయకులు పాల్గొన్నారు.
ఆదోని గ్రామీణం, న్యూస్టుడే: ఆదోనిలో 3వ వార్డు బసవన్న కట్ట, గోకర్జెండా ప్రాంతానికి చెందిన 150 కుటుంబాలు, కార్వన్పేట బండి మాబాషా ఆధ్వర్యంలో 13వ వార్డు కౌడల్పేటకు చెందిన 50 మైనారిటీ కుటుంబాలు తెదేపా బాధ్యుడు మీనాక్షినాయుడు, ఉమాపతినాయుడు సమక్షంలో గురువారం వైకాపాను వీడి తెదేపాలో చేరాయి. కార్యక్రమంలో నాయకులు దేవేంద్రప్ప, రామస్వామి, అప్సర్బాషా, బుద్ధారెడ్డి, వెంకటేశ్, శివప్ప, తిమ్మప్ప, మారుతీనాయుడు, సైదుల్లా, మాబాషా పాల్గొన్నారు.
తుగ్గలి, న్యూస్టుడే: తుగ్గలితో పాటు బొందిమడుగుల, నునుసరాల్ల, మారెల్ల, ముక్కెళ్ల, రామకొండ, పెండేకల్లు, ఎద్దులదొడ్డి గ్రామాల్లో పత్తికొండ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కేఈ శ్యాంబాబు గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు తుగ్గలి నాగేంద్ర, బత్తిన వెంకటరాముడు, తిమ్మయ్యచౌదరి, మనోహర్చౌదరి, తిరుపాల్నాయుడు, రాముడు, రామాంజనేయులు, వెంకటరాముడు, వీరేశ్, చంద్ర, శ్రీనివాసులు, ప్రతాప్ పాల్గొన్నారు.
కృష్ణగిరి, న్యూస్టుడే: మండలంలోని సంగాల, చిట్యాల గ్రామాల్లో తెదేపా కూటమి అభ్యర్థి కేఈ శ్యాంబాబు, పార్లమెంట్ అభ్యర్థి నాగరాజుకు మద్దతుగా ఆ పార్టీ నాయకుడు కేఈ వేణుబాబు, కేఈ నందీశ్ గురువారం ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో మండల తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెర్నేకల్ (దేవనకొండ) న్యూస్టుడే: మండలంలోని కొత్తపేట, కుంకనూరు, పాలకుర్తి, గుమ్మరాళ్ల, కరిడికొండ, తెర్నేకల్ గ్రామాల్లో ఆలూరు ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్రగౌడు గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు వెంకప్ప, బొజ్జమ్మ, విజయ్భాస్కర్, ఉచ్చీరప్ప, వెంకటరాముడు, రంగన్న, లక్ష్మన్న, కర్రెన్న, రాజాసాబ్, మలకన్న, మల్లయ్య, రామారావు పాల్గొన్నారు.
హొళగుంద, న్యూస్టుడే: సమ్మతగేరి, మునానుగుంది, సుళువాయి గ్రామాల్లో తెదేపా కూటమి అభ్యర్థులు ఎంపీ నాగరాజు, ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్రగౌడ్ను గెలిపించాలని కోరుతూ ఆ పార్టీ నాయకులు శివప్రకాశ్, సీతయ్య, వీరన్నగౌడ, రాజశేఖరగౌడ్, గవిగౌడ గురువారం ఇంటింటి ప్రచారం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎమ్మిగనూరులో భారీ వర్షం
[ 17-05-2024]
నియోజకవర్గంలోని ఎమ్మిగనూరు, నందవరం మండలాల్లో శుక్రవారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. -
మా‘రీచ్’లపై కన్నేయండి
[ 17-05-2024]
నదీతీరాల్లో ఇసుకను యంత్రాలతో తవ్వొద్దని ఎవరెన్ని హెచ్చరికలు జారీ చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు.. ఎన్జీటీ హెచ్చరించినా.. కోర్టులు మొట్టికాయలు వేసినా తవ్వకాలు ఆపలేదు. -
కత్తి దూస్తున్న కక్షలు
[ 17-05-2024]
సార్వత్రిక ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ముగిసింది.. అనంతరం పల్లెల్లో కక్షలు కత్తి దూస్తున్నాయి. ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో పార్టీల ఫిరాయింపులు మొదలుకొని ఇరువర్గాల మధ్య గొడవలు, ఘర్షణలతో రాజకీయ వైరం పెరిగింది. -
భూసార పరీక్షలనేలచూపులు
[ 17-05-2024]
పంట దిగుబడి, నాణ్యతకు భూసారమే కీలకం. నేల లక్షణాలు.. ఇందులో లోపించిన సూక్ష్మధాతువుల వివరాలు తెలుసుకుని.. అందుకు అనుగుణంగా ఎరువులు వినియోగిస్తే అధిక దిగుబడులు సాధ్యమవుతాయి. -
ఏపీఈఏపీ సెట్ ప్రారంభం
[ 17-05-2024]
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఏపీఈఏపీ సెట్ గురువారం ప్రారంభమైంది. కర్నూలు జిల్లాలో మొత్తం 3,675 మంది దరఖాస్తు చేసుకోగా 3,419 మంది హాజరయ్యారు. -
పారిశ్రామిక శిక్షణ.. ఉపాధికి నిచ్చెన
[ 17-05-2024]
పారిశ్రామిక శిక్షణ సంస్థలు వృత్తివిద్యలో తర్ఫీదును ఇస్తూ స్వయం ఉపాధితో పాటు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు సాధించేందుకు మార్గాన్ని చూపుతున్నాయి. -
వైకాపా నాయకుల తీరుతోనే హింసాత్మక ఘటనలు
[ 17-05-2024]
వైకాపా నాయకుల తీరు కారణంగానే రాష్ట్రంలో ఎన్నికల అనంతరం హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయని కర్నూలు మాజీ ఎమ్మెల్యే, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎం.ఎ.గఫూర్ అన్నారు. -
కూటమిదే అధికారం
[ 17-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా-భాజపా-జనసేన కూటమి విజయం సాధిస్తుందని.. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టనున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి, తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు కేఈ కృష్ణమూర్తి అన్నారు. -
అతిసారంతో 16 మందికి అస్వస్థత
[ 17-05-2024]
బండిఆత్మకూరు మండలం యర్రగుంట్లలో అతిసారం ప్రభలడంతో గురువారం 16 మంది వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. -
తెదేపా కార్యకర్తలపై మూకుమ్మడిగా దాడి
[ 17-05-2024]
ఉపాధి హామీ పనులకు వెళ్లి తిరిగి వస్తున్న తెదేపా అనుచరులపై పలువురు మూకుమ్మడి దాడిచేసిన ఘటన మహానంది మండలం గోపవరం గ్రామంలో గురువారం జరిగింది. -
స్ట్రాంగ్ రూమ్ల వద్ద నిరంతరం భద్రత
[ 17-05-2024]
స్ట్రాంగ్ రూమ్ల వద్ద నియమించిన పోలీసు బలగాలు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్, ఎన్నికల అధికారి డా.జి.సృజన పేర్కొన్నారు. -
గడప చేరని బియ్యం
[ 17-05-2024]
పేదలకు నెలవారీగా అందాల్సిన గుప్పెడు బియ్యంపై సార్వత్రిక ఎన్నికల ప్రభావం పడింది. ఈనెల 1 నుంచి ఎండీయూ వాహనాల ద్వారా సరకుల పంపిణీ చేపట్టినప్పటికీ అధిక ఉష్ణోగ్రతలు, ఎన్నికల ప్రచారాలతో చాలా మంది గడపకు చేరలేదు.
తాజా వార్తలు (Latest News)
-
అందరి కళ్లూ అటువైపే.. నాలుగో ప్లేఆఫ్స్ బెర్తు వారిదేనంటున్న లారా
-
‘అమ్మ’ అంతిమయాత్ర అయినా.. ఆస్తి పంచాకే !
-
ఆంక్షలు విధించిన అమెరికాలోనే.. రహస్యంగా ఉత్తర కొరియన్లు వర్క్ఫ్రమ్ హోం
-
టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ప్రభాస్ పోస్ట్.. ఆ ప్రత్యేక వ్యక్తి ఎవరు?
-
ఏపీఎల్లో చరిత్ర సృష్టించిన ఎస్ఆర్హెచ్ హీరో
-
భారత వృద్ధిరేటు అంచనాలను గణనీయంగా పెంచిన ఐరాస