logo

30 వైకాపా కుటుంబాలు తెదేపాలో చేరిక

మంత్రాలయం మండలం ఓంనగర్ గ్రామానికి చెందిన వైకాపా నాయకులు తెదేపాలో చేరారు.

Updated : 08 May 2024 17:17 IST

కౌతాళం: మంత్రాలయం మండలం ఓంనగర్ గ్రామానికి చెందిన వైకాపా నాయకులు తెదేపాలో చేరారు. గ్రామానికి చెందిన పురోషోత్తం, సందీప్, పెద్ద రంగన్న, ఉచ్చిరప్ప, యువరాజు, పులికొండ తోపాటు 30 కుటుంబాలు మంత్రాలయం ఉమ్మడి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి సోదరులు రామకృష్ణ రెడ్డి, పార్టీ పరిశీలకులు దేవళ్ళ మురళి సమక్షంలో తెదేపాలో చేరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని