సమస్యాత్మక కేంద్రాలపై నిఘా
జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 1983 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో సాధారణ పోలింగ్ కేంద్రాలు 1528 కాగా సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాలు 455 ఉన్నాయి.
నంద్యాల పట్టణం, న్యూస్టుడే : జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 1983 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో సాధారణ పోలింగ్ కేంద్రాలు 1528 కాగా సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాలు 455 ఉన్నాయి. మొత్తం 1568 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ అధికారులు ఏర్పాట్లు చేశారు. జిల్లాలో అధికార పార్టీకి వ్యతిరేక గాలి వీస్తోంది. విజయావకాశాలు సన్నగిల్లుతుండటంతో ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడే ఆస్కారముందని ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. వైకాపాతో అంటకాగుతున్న పోలీసు అధికారులను తప్పించి వారి స్థానాల్లో నిష్పక్షపాతంగా ఉండే వారిని నియమించాల్సిన అవసరం ఉందంటున్నారు.
353 చోట్ల సూక్ష్మ పరిశీలకుల నియామకం
జిల్లాలోని 353 పోలింగ్ కేంద్రాల్లో సూక్ష్మ పరిశీలకులను నియమించనున్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో 80, శ్రీశైలం 151, నందికొట్కూరు 163, నంద్యాల 217, బనగానపల్లి 209, డోన్ 269, పాణ్యం నియోజకవర్గంలో 299 పోలింగ్ కేంద్రాల్లో సూక్ష్మ పరిశీలకుల పర్యవేక్షణ కొనసాగనుంది.
వెబ్ కాస్టింగ్ డోన్లోనే ఎక్కువ
డోన్ నియోజకవర్గంలోని 92.43 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో 109 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలతో పాటు వివిధ పోలింగ్ కేంద్రాలను కలిపి 88.13 శాతం కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. పాణ్యంలో 83.75, నంద్యాల 75.87, బనగానపల్లి 75.45, శ్రీశైలం 66.81, నందికొట్కూరు 64.94 శాతం కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సర్వే తప్పులు.. రుణానికి తిప్పలు
[ 20-05-2024]
భూసర్వేలో జరిగిన తప్పులు రైతులకు శాపంగా మారాయి.. భూహక్కు పత్రాల్లో తప్పులు.. విస్తీర్ణంలో తేడాలు.. ఉమ్మడి హక్కు పత్రాల కారణంగా పంట రుణాల నవీకరణకు బ్యాంకర్లు కొర్రీలు పెడుతున్నారు. -
గేట్లు ఎత్తలేరు.. తాళ్లు బిగించలేరు
[ 20-05-2024]
7.10 లక్షల ఎకరాలకు సాగునీరు.. వేలాది పల్లెలకు మంచినీరు అందించే సాగు నీటి ప్రాజెక్టుల నిర్వహణ అటకెక్కింది.. గత కొంతకాలంగా ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదు. -
అతిసారం.. కలవరం
[ 20-05-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 973 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.. ఇందులో మేజర్ 32, మైనర్ 941 వరకు ఉన్నాయి. 2021లో జరిగిన ఎన్నికల్లో 159 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. -
గుట్టుగా ఇసుకను తోడేస్తున్నారు
[ 20-05-2024]
తుంగభద్ర నదిలోని రీచ్ల వద్ద ఇసుకను గుట్టుగా తవ్వుతున్నట్లు తేలింది..కౌతాళం మండలం గుడికంబాలి, మరళి రీచ్లను ఆదివారం కలెక్టర్ సృజన ఆకస్మికంగా తనిఖీ చేశారు. -
దాచిన సొమ్ము దోచుకున్నారు
[ 20-05-2024]
పేద, మధ్యతరగతి ప్రజలు పైసా..పైసా కూడబెట్టి పోస్టాఫీసుల్లో డబ్బును దాచుకుందామంటే కొందరు సిబ్బంది అప్పనంగా సొంతానికి వాడేస్తున్నారు. -
మీటరు గిర్రు.. గుండె గుబిల్లు
[ 20-05-2024]
ఫిబ్రవరి వేడెక్కింది.. మార్చి ‘మాడ’కొట్టింది.. ఏప్రిల్ కుతకుత ఉడికింది.. ఇలా మే మొదటి వారం వరకు ఎండలు దంచికొట్టాయి.. గతేడాదితో పోలిస్తే ఈసారి ఉమ్మడి జిల్లాలో ఎండ తీవ్రత అధికంగా ఉంది. -
కళలకు వేదిక..ప్రతిభా వీచిక
[ 20-05-2024]
చిన్నారుల అభిరుచులకు అనుగుణంగా వివిధ కళల్ని నేర్చుకునేందుకు నంద్యాలలోని కళారాధన సంస్థ ప్రోత్సాహాన్ని అందిస్తోంది. -
నిధుల ఆటంకం
[ 20-05-2024]
క్రీడాకారులను నిరంతరం ప్రోత్సహిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతున్నా అవి కేవలం మాటలకే పరిమితమయ్యాయి. ఆటలు అటకెక్కాయి. క్రీడాభివృద్ధికి నిధుల కేటాయింపు అంతంతమాత్రంగానే ఉంది. -
పంట నష్టం.. గణన కష్టం
[ 20-05-2024]
రబీ కరవు ప్రభావిత ప్రాంతాల్లో ఈ నెల 24వ తేదీలోగా పంట నష్టం గణన పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ కమిషన్ వెల్లడించింది. -
చెరువులో శవాలు
[ 20-05-2024]
నగర శివారు.. గార్గేయపురం పరిధిలోని నగరవనం చెరువులో ముగ్గురు గుర్తు తెలియని మహిళలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఆదివారం కలకలం రేపింది.
తాజా వార్తలు (Latest News)
-
అమ్మానాన్నలే హంతకులయ్యారు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..