ఘనంగా సీతారాముల మాస కల్యాణోత్సవం
తెలంగాణ రాష్ట్రంలో రెండవ భద్రాదిగా పేరుందిన నాగర్ కర్నూల్ జిల్లా చారకొండ మండలం సిరిసనగండ్ల శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా సీతారాముల మాస కల్యాణోత్సవం నిర్వహించారు.
వెల్దండ: తెలంగాణ రాష్ట్రంలో రెండవ భద్రాదిగా పేరుందిన నాగర్ కర్నూల్ జిల్లా చారకొండ మండలం సిరిసనగండ్ల శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా సీతారాముల మాస కల్యాణోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున భక్తజనం తరలివచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు, పలువురు నేతలు హాజరయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!