logo

ఎల్లమ్మ ఆలయాల వద్ద భక్తుల రద్దీ

రాజోలి గ్రామంలో కొలువైన శ్రీ ఎల్లమ్మ అమ్మవారి ఆలయాల వద్ద మంగళవారం భక్తుల రద్దీ నెలకొంది.

Published : 30 Apr 2024 19:01 IST

రాజోలి: రాజోలి గ్రామంలో కొలువైన శ్రీ ఎల్లమ్మ అమ్మవారి ఆలయాల వద్ద మంగళవారం భక్తుల రద్దీ నెలకొంది. పూజలు నిర్వహించేందుకు గ్రామంలోని భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మహిళలు ఏటా నిర్వహించే పూజలలో భాగంగా ఇంటి వద్ద అమ్మవారి ప్రతిమగా భావించే కుండకు ప్రత్యేక పూజలు నిర్వహించి, అక్కడి నుంచి ఊరేగింపుగా తరలివచ్చారు. అనంతరం ఎల్లమ్మకు ప్రత్యేక నైవేద్యాలు, నారికేల, ఫలపుష్పాలతో పూజలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని