logo

సివిల్‌ ఫలితాల్లో మెరిసిన తండా యువతి

మండలంలోని నర్సంపల్లి గ్రామపంచాయతీ పరిధి లింబియా తండాకు చెందిన కె.అర్పిత మంగళవారం వెలువడిన సివిల్‌ సర్వీసెస్‌ ఫలితాల్లో ఉత్తమ ర్యాంకు సాధించి సత్తా చాటారు.

Updated : 17 Apr 2024 06:02 IST

కె.అర్పిత

తూప్రాన్‌: మండలంలోని నర్సంపల్లి గ్రామపంచాయతీ పరిధి లింబియా తండాకు చెందిన కె.అర్పిత మంగళవారం వెలువడిన సివిల్‌ సర్వీసెస్‌ ఫలితాల్లో ఉత్తమ ర్యాంకు సాధించి సత్తా చాటారు. ఈమె తల్లిదండ్రులు రేణుక, అమర్‌ సింగ్‌. అర్పిత యూపీఎస్సీ పరీక్షలో 639 ర్యాంకు సాధించింది. తల్లి రేణుక సదాశివపేటలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా, తండ్రి అమర్‌సింగ్‌ యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీలో సీనియర్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని