logo

అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు

మెదక్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి 44 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, భాజపా, భారాస, బీఎస్పీ అభ్యర్థుల గుర్తులు పోనూ.. మిగిలిన గుర్తింపు, రిజిస్టర్డ్‌ పార్టీల, స్వతంత్ర అభ్యర్థులకు రిటర్నింగ్‌ అధికారి రాహుల్‌ రాజ్‌ ఎన్నికల చిహ్నాలను కేటాయించారు.

Published : 01 May 2024 01:52 IST

మెదక్‌, న్యూస్‌టుడే: మెదక్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి 44 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, భాజపా, భారాస, బీఎస్పీ అభ్యర్థుల గుర్తులు పోనూ.. మిగిలిన గుర్తింపు, రిజిస్టర్డ్‌ పార్టీల, స్వతంత్ర అభ్యర్థులకు రిటర్నింగ్‌ అధికారి రాహుల్‌ రాజ్‌ ఎన్నికల చిహ్నాలను కేటాయించారు. స్వతంత్ర అభ్యర్థులకు లాటరీ పద్ధతిలో గుర్తులు కేటాయించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు