నీటికుంట.. తీర్చును తంటా!
నీటి నిల్వ సాంద్రత పెరిగేలా ఉపాధి హామీ పథకంలో కమ్యూనిటీ ఫారం పాండ్స్ (నీటి కుంటలు) నిర్మాణం చేపడుతున్నారు.
జిల్లాలో 2,997 నిర్మాణాలు
నీటికుంట నిర్మాణంలో ఉపాధి హామీ కూలీలు
భూదాన్పోచంపల్లి, న్యూస్టుడే: నీటి నిల్వ సాంద్రత పెరిగేలా ఉపాధి హామీ పథకంలో కమ్యూనిటీ ఫారం పాండ్స్ (నీటి కుంటలు) నిర్మాణం చేపడుతున్నారు. వర్షపు నీటిని ఒడిసిపట్టేలా అటవీ ప్రాంతాలు, ప్రభుత్వ స్థలాల్లో నీటి కుంటల నిర్మాణం చేపడితే.. భూగర్భ జలాలు పెరగడంతో పాటు అడవిలోని జంతువులు, పక్షులకు, చెట్లకు సరిపడా నీరు అందనుంది. ఉపాధి హామీ పథకం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 2,923 ఫారం పాండ్స్(నీటి కుంటల) నిర్మాణ పనులు చేపట్టారు.
కూలీలకు ఉపాధి..
నీటి కుంటల నిర్మాణం చేపట్టడంతో నీటి నిల్వలు, నీటి విస్తీర్ణం పెర[గడంతో పాటు భూగర్భ జలాలు వృద్ధి చెందుతున్నాయి. వరద నీరు నిల్వ ఉండటంతో భూసారం దెబ్బతినకుండా ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో వేసవిలో స్థానికంగా పనులు లేకపోవడంతో కూలీలకు ఉపాధి కోసం వలసలు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. ఈ పథకం ద్వారా కూలీలకు సరిపడా పనులు కల్పించినట్లవుతుంది.
గ్రామసభల్లో తీర్మానం..
జిల్లా వ్యాప్తంగా 17 మండలాల్లో 2,997 నీటి కుంటల నిర్మాణం లక్ష్యంగా కాగా 2,923 నిర్మాణ పనులు పూర్తికాగా, మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. నీటి కుంటలను ఏ ప్రదేశంలో నిర్మిస్తే వరద నిల్వ ఉంటుంది, ఎక్కడ నిర్మిస్తే జంతువులతో పాటు, పశువులు, జీవులకు అవసరం అవుతుందనేది గ్రామసభల్లో తీర్మానం చేస్తారు. అనంతరం అటవీ శాఖ అనుమతులతో నిర్మాణం చేపడుతున్నారు.
జల సంరక్షణతో ప్రయోజనం
కమ్యూనిటీ వాటర్ హార్వెస్టింగ్(నీటి సేకరణ) ఫారం పాండ్స్(నీటి కుంటలు) నిర్మాణంలో అటవీ ప్రాంతాల్లో జలసంక్షరణ, భూగర్భ జలాలు పెరగడంతో పాటు జీవాలకు నీరు అందుతుంది. వృక్ష సంపద వృద్ధి చెందుతుంది. జిల్లా వ్యాప్తంగా వివిధ దశల్లో నీటి కుంటల నిర్మాణ పనులు పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటున్నాం.
కృష్ణన్, డీఆర్డీవో, యాదాద్రి భువనగిరి జిల్లా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యాదాద్రీశుడి జయంత్యుత్సవాలకు శ్రీకారం
[ 20-05-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో నారసింహుడు జయంత్యుత్సవాలు పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా సోమవారం ఉదయం మొదలయ్యాయి. -
నాడు మిత్రులు నేడు ప్రత్యర్థులు.. ఆసక్తికరంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక పోరు
[ 20-05-2024]
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల శాసన మండలి(ఎమ్మెల్సీ) నియోజకవర్గానికి ఈ నెల 27న ఉపఎన్నిక జరగనుంది. -
గృహజ్యోతిపై భానుడి ప్రతాపం
[ 20-05-2024]
భానుడు గత పది సంవత్సరాల ఉష్ణోగ్రత రికార్డును అధిగమించడంతో ఉమ్మడి జిల్లా ప్రజలు అల్లాడిపోయారు. -
డిగ్రీ విద్యార్థులకు దోస్త్
[ 20-05-2024]
ఇంటర్లో ఆయా కోర్సులు పూర్తి చేసిన వారిలో ఎక్కువ మంది చేరేది డిగ్రీ. తెలంగాణ ప్రభుత్వం కొన్నేళ్లుగా డిగ్రీలో ప్రవేశాలకు ‘డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్, తెలంగాణ (దోస్త్) వెబ్సైట్’ను ప్రారంభించింది. -
మరోసారి గులాబీ జెండా ఎగరాలి: కేటీఆర్
[ 20-05-2024]
ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కీలకమైందని, పట్టభద్రులు విజ్ఞతతో ఓటేసి నిజాయతీ గల భారాస అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డిని శాసన మండలికి పంపాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్ పిలుపునిచ్చారు. -
దర్జీగా.. ఇక దర్జాగా..!
[ 20-05-2024]
మహిళలు ఆర్థిక సాధికారత పొందేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ బడులు మహిళలకు అప్పగించింది. -
వానాకాలం సాగు ప్రణాళిక ఖరారు
[ 20-05-2024]
రాష్ట్రానికి ఈ సారి ముందస్తుగా రుతు పవనాలు చేరుకుంటాయని, వర్షాలు కూడా గత ఏడాది కంటే ఎక్కువగా కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. -
పట్టభద్రుల ఉప ఎన్నికకు రంగం సిద్ధం
[ 20-05-2024]
వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధం అయింది. -
పదికి సంసిద్ధత
[ 20-05-2024]
తొమ్మిదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులను రాబోయే 2024-25 విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే పదో తరగతికి సంసిద్ధులను చేస్తోంది జిల్లా విద్యాశాఖ. -
అరచేతిలో పుస్తక ప్రపంచం
[ 20-05-2024]
పిల్లల్లో పఠనాసక్తిని పెంచేందుకు లిటరసీ క్లౌడ్ కార్యక్రమాన్ని విద్యాశాఖ అందుబాటులోకి తెచ్చింది. -
మోదీ పాలనలో కుంభకోణాలు లేవు: ఈటల
[ 20-05-2024]
భాజపా పదేళ్ల పాలనలో దేశంలో ఎలాంటి కుంభకోణాలు లేకుండా మోదీ పరిపాలించారని మల్కాజిగిరి లోక్సభ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలి: మంత్రి ఉత్తమ్
[ 20-05-2024]
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలని నీటిపారుదల, పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. -
ఎర్లీబర్డ్తో ఖజానాకు కాసులు
[ 20-05-2024]
పురపాలికల్లో ఆస్తి పన్ను వసూళ్లు పెంచేందుకు ప్రభుత్వం రాయితీలు ప్రకటిస్తోంది. -
అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి
[ 20-05-2024]
విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఎరసానిగూడెం స్టేజీ సమీపంలో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
పీఎఫ్ విత్డ్రా.. ఈ క్లెయిమ్స్పై 3-4 రోజుల్లోనే ఖాతాల్లోకి నగదు!
-
ఇప్పటి వరకు ధోనీ మాకేం చెప్పలేదు: రిటైర్మెంట్పై చెన్నై ఫ్రాంచైజీ!
-
హెలికాప్టర్ ప్రమాదానికి ముందు.. రైసీ చివరి ఫొటో ఇదే..!
-
మరి కాసేపట్లో తెలంగాణ ఈసెట్ ఫలితాలు.. మీ eenadu.netలో
-
బెంగళూరు రేవ్పార్టీతో నాకు ఎలాంటి సంబంధం లేదు: సినీనటి హేమ
-
బెల్-212.. ఇరాన్ అధ్యక్షుడు ప్రయాణించిన ‘వర్క్హార్స్’!