ఆనంవి నీచ రాజకీయాలు: నేదురుమల్లి
వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి నీచ రాజకీయాలు చేస్తున్నారని వైకాపా నియోజకవర్గ ఇన్ఛార్జి నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి పేర్కొన్నారు.
ప్రసంగిస్తున్న నేదురుమల్లి
రాపూరు, న్యూస్టుడే: వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి నీచ రాజకీయాలు చేస్తున్నారని వైకాపా నియోజకవర్గ ఇన్ఛార్జి నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన రాపూరులోని (మద్దెలమడుగు) తెలుగుగంగ అతిథి గృహంలో సచివాలయ కన్వీనర్లు, గృహసారథులతో ‘మా నమ్మకం నువ్వే జగన్’ అనే కార్యక్రమంలో ప్రసంగించారు. 2024 ఎన్నికల్లో వైకాపా విజయమే లక్ష్యంగా పని చేయాలని కోరారు. రాపూరు మండలాధ్యక్షుడు ఆనం అనుచరుడైన చెన్ను బాలకృష్ణారెడ్డికి పార్టీలో స్థానం లేదన్నారు. ఆయన పార్టీలో ఉన్నా తన పక్కన కూర్చోబెట్టుకునేది లేదన్నారు. గత ఎన్నికల్లో పార్టీ టిక్కెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపిస్తే మంత్రి పదవి ఇవ్వలేదన్న అక్కసుతో సీఎం జగన్ని, పార్టీపైనా ఆనం లేనిపోని ఆరోపణలు చేయడం హాస్యాస్పదమన్నారు. రాపూరు మండలంలోని నామినేటెడ్ పదవులన్నీ ఎంపీపీ చెన్ను కుటుంబ సభ్యులకే కట్టబెట్టారన్నారు. కాంట్రాక్టు పనులను కూడా తన సొంత మనుషులకే ఇప్పించి దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. నాయకులు పాపకన్ను మధుసూదన్రెడ్డి, పాపకన్ను దయాకర్రెడ్డి, కార్పొరేషన్ ఛైర్మన్లు మేరిగ మురళీధర్, పొట్టేళ్ల శిరీష, మండల జూసీఎస్ కన్వీనర్ దందోలు నారాయణరెడ్డి, రాపూరు సర్పంచి భూపతి జయమ్మ, బత్తిన పట్టాభిరామిరెడ్డి తదితరులు ఉన్నారు.
సైదాపురం: గృహసారథులు, సచివాలయ కన్వీనర్లు వైకాపా సైన్యమని ఆపార్టీ తిరుపతి జిల్లా కన్వీనర్, వెంకటగిరి నియోజకవర్గం వైకాపా సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి తెలిపారు. సైదాపురంలో సోమవారం గృహసారథులు, సచివాలయ కన్వీనర్ల శిక్షణ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర సంగీత నృత్య అకాడమీ ఛైర్మన్ పొట్టేళ్ల శిరీష, ఫైనాన్స్ కార్పొరేషన్ కన్వీనర్ మురళి, మండల జేసీఎస్ కన్వీనర్ రవికుమార్ ప్రసంగించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉన్నత విద్య.. జగన్ మిథ్య
[ 27-04-2024]
విశ్వవిద్యాలయాలు ప్రగతిపథంలో నడవాలన్నా.. విద్యార్థులు చేరేందుకు పోటీపడాలన్నా.. పేరున్న విదేశీ విశ్వవిద్యాలయాలు అవగాహన ఒప్పందం కుదుర్చుకునేందుకు ముందుకు రావాలన్నా.. -
ముగిసిన నామినేషన్ల పరిశీలన
[ 27-04-2024]
జిల్లాలో సాధారణ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పరిశీలన ముగిసింది. శుక్రవారం నెల్లూరు పార్లమెంటు, ఎనిమిది నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో నామినేషన్ల పరిశీలన కార్యక్రమాన్ని నిర్వహించారు. -
నేడు తెదేపా అధినేత చంద్రబాబు పర్యటన
[ 27-04-2024]
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1.25కు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో బయలుదేరుతారు. -
ఓటుతో.. వైకాపాను తరిమికొడదాం
[ 27-04-2024]
‘ఎన్నికల్లో ఓటు వేయడం ద్వారా వైకాపా అరాచక పాలనకు చరమగీతం పాడాలి. ప్రజల సంక్షేమం.. అభివృద్ధే లక్ష్యంగా పనిచేసే ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు ప్రతి కార్యకర్త సైనికుడిగా కాదు.. -
అధికారమే అండ.. ఆక్రమణలే అజెండా!
[ 27-04-2024]
వైకాపా అధికారంలోకి వచ్చాక సాగునీటి వనరులకు రక్షణ లేకుండా పోయింది. ఖాళీగా కనిపిస్తే చాలు.. అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. సాగునీటి కాలువలనే ఆలోచన లేకుండా కబ్జా చేస్తున్నారు. -
నిమ్మధరలు ఆశాజనకం
[ 27-04-2024]
పొదలకూరు నిమ్మ మార్కెట్లో శుక్రవారం 80 కిలోల నిమ్మకాయల బస్తా రూ.9500 పలికింది. రెండు రోజుల నుంచి నిమ్మ ధరల్లో అనూహ్యమైన మార్పు వచ్చింది. -
ఎన్నికల్లో అక్రమాలపై కఠినంగా వ్యవహరించండి
[ 27-04-2024]
ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలని జిల్లా పోలీసు పరిశీలకులు అశోక్ టి దుధే పోలీసు అధికారులకు సూచించారు. -
జగనన్నా.. గొంతెండుతోందయ్యా!
[ 27-04-2024]
ఎండలు మండిపోతున్నాయి. నీటి వనరులు వట్టిపోతున్నాయి. దాహం తీర్చుకోవడానికి చుక్క నీరు దొరకడం లేదు. గొంతులు తడారిపోతున్నాయి. -
పట్టణాభివృద్ధిలో వైశ్యుల పాత్ర కీలకం: తెదేపా
[ 27-04-2024]
పట్టణ అభివృద్ధిలో ఆర్యవైశ్యుల పాత్ర కీలకమైందని తెదేపా అభ్యర్థి దగుమాటి కృష్ణారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని 30వ వార్డులో తెదేపా ఎన్నికల కార్యాలయాన్ని ఆర్యవైశ్య నాయకులు గాదంశెట్టి వేణుగోపాల్ నేతృత్వంలో ప్రారంభించారు. -
బాలయ్యా.. మా గుండెల్లో నీవేనయ్యా!
[ 27-04-2024]
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శుక్రవారం కావలి, గుడ్లూరులో పర్యటించారు. -
జగన్ సర్కార్ ఉత్తుత్తి సాయం
[ 27-04-2024]
మహిళలను ఆర్థికంగా లక్షాధికారులు చేయాలనే ఉద్దేశంతో జగన్ ప్రభుత్వం రుణాలు అందజేస్తామనీ, వృత్తి శిక్షణ కార్యక్రమాలు చేపడతామనే ఆశయం గాడి తప్పింది. -
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
[ 27-04-2024]
వైద్యసేవలు ప్రతి ఇంటికి అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం.. హెల్త్ క్లినిక్ సెంటర్లను ఏర్పాటు చేసింది. వైద్యసేవలను అందించేందుకు ఎంఎల్హెచ్పీలు సిబ్బందిని నియమించారు. -
వైకాపా పాలనలో కూలేందుకు సిద్ధం
[ 27-04-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో గ్రామీణ ప్రాంత ప్రజలకు అవస్థలు తప్పడం లేదు... పలు గ్రామాల్లో వంతెనలు శిథిలావస్థకు చేరి కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి...
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?