logo

నోట్ బుక్స్, స్టేషనరీ వితరణ

పట్టణానికి చెందిన పచ్చిపులుసు వెంకన్న-పార్వతి దంపతుల కుమారుడు వేదవ్యాస్ పుట్టిన రోజు సందర్భంగా నోట్‌ బుక్స్‌ వితరణ చేశారు.

Updated : 07 May 2024 15:53 IST

కావలి: పట్టణానికి చెందిన పచ్చిపులుసు వెంకన్న-పార్వతి దంపతుల కుమారుడు వేదవ్యాస్ పుట్టిన రోజు సందర్భంగా నోట్‌ బుక్స్‌ వితరణ చేశారు. తుఫాన్ నగర్‌లోని సంయుక్త సేవా సంస్థ కార్యాలయంలో 32 మంది పిల్లలకు నోట్ బుక్స్, స్టేషనరీని అందజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు, ప్రధానోపాధ్యాయులు నేలటూరి శివప్రసాద్ రెడ్డి, సంస్థ అధ్యక్షుడు సురేంద్ర పాల్గొన్నారు. వేదవ్యాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని