logo

ఎమ్మెల్యేకు మంగి రాములు మహరాజ్‌ పరామర్శ

కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకుడు మంగి రాములు మహరాజ్‌ ఆదివారం హైదరాబాద్‌ వెళ్లి ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిని పరామర్శించారు. హత్యాయత్నానికి సంబంధించిన....

Published : 08 Aug 2022 04:40 IST

నందిపేట్‌, న్యూస్‌టుడే: కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకుడు మంగి రాములు మహరాజ్‌ ఆదివారం హైదరాబాద్‌ వెళ్లి ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిని పరామర్శించారు. హత్యాయత్నానికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే క్షేమంగా ఉండాలని ఆదివారం తెరాస మండల దళిత నాయకులు కేదారేశ్వర ఆశ్రమంలో పూజలు చేశారు.

నిజామాబాద్‌ నగరం, న్యూస్‌టుడే: ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిని జడ్పీ ఛైర్మన్‌ విఠల్‌రావు ఆదివారం పరామర్శించారు. హైదరాబాద్‌లోని తన ఇంటికి ఆదివారం వెళ్లారు. హత్యాయత్నం కుట్ర గురించి అడిగి తెలుసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని