కాంగ్రెస్ ఇంటింటి ఎన్నికల ప్రచారం
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మదన్మోహన్ ఆదేశాల మేరకు నాయకులు నాగిరెడ్డిపేట మండలంలో ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
నాగిరెడ్డి పేట: పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మదన్మోహన్ ఆదేశాల మేరకు నాయకులు నాగిరెడ్డిపేట మండలంలో ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు శ్రీధర్ గౌడ్ ఆధ్యర్యంలో జహీరాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెత్కర్ని భారీ మెజార్టీతో గెలిపించాలని జలాల్పుర్ గ్రామంలో ఇంటింటి ప్రచారం చేశారు. 6 గ్యారంటీల గురించి ప్రజలకు వివరిస్తూ ప్రచారం చేసినట్లు ఆయన తెలిపారు. ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ మండల సీనియర్ నాయకులు రామచంద్ర రెడ్డి, వాసు రెడ్డి, గంగా రెడ్డి, విఠల్, శ్రీనివాస్ గౌడ్, నర్సింహ రెడ్డి, తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అవరోధాలు అధిగమిస్తేనే.. ఆదర్శం
[ 22-05-2024]
మేము విద్యారంగానికి ప్రాధాన్యమిస్తాం. బడుల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచి ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. ఇందుకోసం ఇప్పటికే నిధులు మంజూరు చేశాం. -
కల్లాలపైనే కళ్లు
[ 22-05-2024]
ధాన్యాన్ని విక్రయించుకునేందుకు అన్నదాతలకు ఎదురుచూపులు తప్పడం లేదు. కల్లాల్లో పగలంతా ధాన్యాన్ని ఆరబోసుకుని రాత్రి వేళ కుప్పలుగా పేరుస్తున్నారు -
అంతర్రాష్ట్ర దొంగల పట్టివేత
[ 22-05-2024]
అంతర్రాష్ట్ర దొంగలను కామారెడ్డి పోలీసులు పట్టుకొని నగదు స్వాధీనం చేసుకున్నారు. కామారెడ్డి జిల్లాకేంద్రం పట్టణ ఠాణాలో ఎస్పీ సింధూశర్మ మంగళవారం విలేకర్ల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. -
కలలు సాకారమయ్యేలా.. శిక్షణ
[ 22-05-2024]
గతంలో అవకాశాలు అంతగా వచ్చేవి కావు. ప్రస్తుతం నగరం, పట్టణ, గ్రామీణ స్థాయి క్రీడాకారులు సైతం తమ కలలు నెరవేర్చుకోవచ్చని హామీ ఇస్తున్నారు. -
అపసవ్యంగా వెళ్తే ప్రమాదమే..
[ 22-05-2024]
అపసవ్య దిశ(రాంగ్ రూట్)లో ప్రయాణించే వాహనదారులతో వారిaకే కాక ఎదుటి వారికీ ప్రమాదం వాటిల్లుతోంది. ఉద్దేశపూర్వకంగా రాంగ్ రూట్లో ప్రయాణించే వారి విషయంలో పోలీసులు ఇక నుంచి కఠినంగా వ్యవహరించనున్నారు. -
అమ్మాయిలపైనే ప్రేమ
[ 22-05-2024]
కన్న బిడ్డలను పెంచలేక పోవడం.. పేదరికం.. ఆర్థిక సమస్యలు తదితర కారణాలతో పుట్టిన వెంటనే ఆడ బిడ్డలను కొందరు వద్దనుకుంటే.. మరి కొందరు తమకు కావాలని అక్కున చేర్చుకుంటున్నారు. -
ప్రిన్సిపల్ సంతకం లేకున్నా అనుమతి
[ 22-05-2024]
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు పక్కాగా నిర్వహించాలని డీఐఈవో రవికుమార్ ఆదేశించారు -
తెవివి ఇన్ఛార్జి వీసీగా సందీప్ సుల్తానియా
[ 22-05-2024]
రాష్ట్రంలో పది విశ్వవిద్యాలయాల ఉపకులపతుల పదవీకాలం ముగియటంతో ప్రభుత్వం ఐఏఎస్లను ఇన్ఛార్జిలుగా నియమించింది. -
వైద్యశాఖ సూపరింటెండెంట్ సస్పెన్షన్
[ 22-05-2024]
వైద్యాధికారిణులపై లైంగిక వేధింపుల వ్యవహారంలో జిల్లా వైద్యశాఖ సూపరింటెండెంట్ శ్రీనివాస్నాయక్పై వేటు పడింది. ఉన్నతాధికారుల విచారణ నివేదిక ఆధారంగా అతడిపై చర్యలు చేపట్టారు.
తాజా వార్తలు (Latest News)
-
దయచేసి వినండి మీ రైలు రద్దయింది!.. ప్రయాణికుల సహనాన్ని పరీక్షిస్తున్న రైల్వే శాఖ
-
మూడోకన్ను మూసుకుపోయింది.. సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించని పోలీసులు
-
పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక రైలు
-
‘హార్ట్ బ్రేకింగ్ ఫొటో ఆఫ్ ది మ్యాచ్’.. దిగాలుగా హైదరాబాద్ బ్యాటర్
-
సరదా శ్రుతిమించితే... మృత్యు ఒడికి..!
-
అధికార పార్టీ అభ్యర్థుల ఎన్నికల వ్యయం.. రూ.300 కోట్లు ?