logo

నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తా

తనను ఎంపీగా గెలిపిస్తే జాబ్‌ మేళా ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని జహీరాబాద్‌ లోక్‌సభ భారాస అభ్యర్థి గాలి అనిల్‌కుమార్‌ అన్నారు.

Published : 04 May 2024 22:04 IST

నస్రుల్లాబాద్: తనను ఎంపీగా గెలిపిస్తే జాబ్‌ మేళా ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని జహీరాబాద్‌ లోక్‌సభ భారాస అభ్యర్థి గాలి అనిల్‌కుమార్‌ అన్నారు. నస్రుల్లాబాద్‌ మండల కేంద్రంలోని రోడ్‌ షోలో మాట్లాడారు.. ఎంపీలుగా పని చేసిన బీబీ పాటిల్, సురేష్‌ షెట్కార్‌లు ఏం అభివృద్ధి చేయాలేదన్నారు. నేను ఎంపీ అవుతే లోక్‌సభలో సమస్యలపై పోరాడతానని చెప్పారు.ఎంపీపీ విఠల్, పెర్క శ్రీనివాస్, మల్లేష్, భానుప్రకాష్‌ గౌడ్, ప్రతాప్‌సింగ్, రాము, శ్యామల, మహేష్‌ ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని