logo

మోదీతోనే దేశాభివృద్ధి సాధ్యం

పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా భాజపా మండలంలో ప్రచారం ఉద్ధృతం చేసింది.

Updated : 05 May 2024 16:08 IST

నాగిరెడ్డిపేట:  పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా భాజపా మండలంలో ప్రచారం ఉద్ధృతం చేసింది. ఈ ప్రచారంలో భాగంగా తాండూర్ గ్రామంలో ఆదివారం  నాయకులు కార్యకర్తలు గడపగడపకు భాజపా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశ అభివృద్ధి మోదీతోనే సాధ్యమని, గత పది సంవత్సరాల కాలంలో అభివృద్ధి చేసి చూపించారని తెలిపారు. నాయకులు బండ బాబు, నరసింహారెడ్డి, రవి గౌడ్, రామానుజం,మాదాసు అంజయ్య, దివిటి సత్యనారాయణ, మాదాసు నందు, తదితర నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని