logo

జిల్లా బాల్ భవన్‌ను పరిశీలించిన డీఈవో

జిల్లా కేంద్రంలోని బాల్ భవన్‌లో కొనసాగుతున్న ప్రత్యేక వేసవి శిక్షణ తరగతులను  డీఈవో దుర్గాప్రసాద్ పరిశీలించారు.

Published : 09 May 2024 12:26 IST

నిజామాబాద్ (సాంస్కృతికం): జిల్లా కేంద్రంలోని బాల్ భవన్‌లో కొనసాగుతున్న ప్రత్యేక వేసవి శిక్షణ తరగతులను  డీఈవో దుర్గాప్రసాద్ పరిశీలించారు.  శిక్షణ ఏర్పాట్లపై ఆరా తీశారు.  అనంతరం శిక్షణకు సంబంధించిన వివరాలను  చిన్నారులను  అడిగి తెలుసుకున్నారు.  పిల్లలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సిబ్బందికి సూచించారు. డీఈవో వెంట  పర్యవేక్షకులు వి.ప్రభాకర్ సిబ్బంది ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని