logo

నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

నిజామాబాద్‌ దేవాదాయ, ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ సుప్రియ ఆధ్వర్యంలో శ్రీ నీలకంఠేశ్వర స్వామికి ధూపదీప నైవేద్యం నిర్వహించారు.

Published : 09 May 2024 17:47 IST

నిజామాబాద్‌ సాంస్కృతికం: నిజామాబాద్‌ దేవాదాయ, ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ సుప్రియ ఆధ్వర్యంలో శ్రీ నీలకంఠేశ్వర స్వామికి ధూపదీప నైవేద్యం నిర్వహించారు. దేవాలయాల పేరిట బ్యాంకులో ఖాతా తెరవాలని ఆమె ఈ సందర్భంగా దేవాలయాల అర్చకులు, సిబ్బందికి తెలిపారు. దేవస్థానానికి ఉన్న వ్యవసాయ భూమిని ఫొటోలు తీయాలని చెప్పారు. సమావేశంలో కార్యనిర్వహణాధికారులు, మండల ఇన్‌ఛార్జులు జి.వేణు, ప్రభు రాంచంద్రం, కార్యాలయ సిబ్బంది  పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని