logo

ఘనంగా డిగ్రీ కళాశాల వార్షికోత్సవం

కామారెడ్డిలో సాందీపని డిగ్రీ కళాశాల వార్షికోత్సవ వేడుకలను గురువారం నిర్వహించారు.

Published : 09 May 2024 17:48 IST

కామారెడ్డి పట్టణం: కామారెడ్డిలో సాందీపని డిగ్రీ కళాశాల వార్షికోత్సవ వేడుకలను గురువారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రో. ఎం.యాదగిరి మాట్లాడుతూ.. ఆధునిక సమాజంలో విద్యార్థులకు ఉండవలసిన విలువలను గురుంచి వివరించారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ ఆర్. హరిస్మరణ్‌రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తుకు దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సాయిబాబు, అకాడమిక్ ప్రిన్సిపల్ మనోజ్ కుమార్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని