logo

మృత్యువుతో పోరాడుతున్న మగుణి

తోలు బొమ్మలాటలో దేశవిదేశాల్లో ఖ్యాతి గాంచిన కేంఝర్‌కి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత మగుణి కుహర్‌ ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది.

Published : 01 May 2024 03:12 IST

తోలు బొమ్మలతో మగుణి కుహర్‌

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: తోలు బొమ్మలాటలో దేశవిదేశాల్లో ఖ్యాతి గాంచిన కేంఝర్‌కి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత మగుణి కుహర్‌ ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది. మృత్యువుతో పోరాడుతున్నారు. మంగళవారం ఆయనను కేంఝర్‌ వైద్యకళాశాల ఆసుపత్రిలో చేర్పించారు. గతేడాది మగుణికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పద్మశ్రీ అవార్డుతో సత్కరించిన సంగతి తెలిసిందే.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని