logo

3.778 కిలోల బంగారం స్వాధీనం

భువనేశ్వర్ విమానాశ్రయంలో బుధవారం సాయింత్రం 3.77 కిలోల బంగారం పట్టుబడింది. దీని విలువ 2.79 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు.

Published : 08 May 2024 18:00 IST

భువనేశ్వర్: భువనేశ్వర్ విమానాశ్రయంలో బుధవారం సాయింత్రం 3.77 కిలోల బంగారం పట్టుబడింది. దీని విలువ 2.79 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. దుబాయ్‌ నుంచి వస్తున్న నలుగురు వ్యక్తుల వద్ద బంగారం ఉందనే ముందస్తు సమాచారంతో అధికారులు తనిఖీ చేట్టారు. వారిని మెటల్‌ డిటెక్టర్‌ సాయంతో సోదా చేయగా బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని