సమష్టిగా పోరాటం చేయాలి
తెదేపా, జనసేన, భాజపా నాయకులు, కార్యకర్తలకు సమష్టిగా పోరాటం చేయాలని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎరిక్షన్బాబు కోరారు. స్థానిక లహరి సమావేశమందిరంలో గురువారం
పెద్దదోర్నాలలో మాట్లాడుతున్న కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎరిక్షన్బాబు
తెదేపా, జనసేన, భాజపా నాయకులు, కార్యకర్తలకు సమష్టిగా పోరాటం చేయాలని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎరిక్షన్బాబు కోరారు. స్థానిక లహరి సమావేశమందిరంలో గురువారం మండల జనసేన అధ్యక్షుడు కేతి మురళి అధ్యక్షతన నియోజకవర్గ జనసేన ఆత్మీయ సమావేశం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రాక్షస పాలనను అంతమొందించే సమయం ఆసన్నమైందన్నారు. పెద్దబొమ్మలాపురానికి చెందిన 15 వైకాపా కుటుంబాలు జనసేనలో చేరాయి. వీరభద్రాపురానికి చెందిన 30 కుటుంబాలు, త్రిపురాంతకం మండలంలోని కొత్త అన్నసముద్రానికి చెందిన 10 కుటుంబాలు ఎరిక్షన్బాబు సమక్షంలో తెదేపా తీర్ధం పుచ్చుకున్నాయి.
పొదిలి ఐదో వార్డులో ప్రచారంలో పాల్గొన్న తెదేపా నాయకులు.
- కంభంమండలంలోని తురిమెళ్ల పంచాయతీ మదారుపల్లికి చెందిన యాదవ సామాజిక వర్గం నాయకులు, కార్యకర్తలు తెదేపాలో చేరారు.
- మార్కాపురం పట్టణంలోని 17నుంచి 32వ వార్డు వరకు కందుల నారాయణరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 18వ వార్డులో50కుటుంబాలు తెదేపాలో చేరారు.
- నారాయణరెడ్డి సోదరి యేరువ లక్ష్మి పొదిలిలోని 5, 6 వార్డుల్లో ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థించారు.
- గిద్దలూరు మండలం కృష్ణంశెట్టిపల్లె పంచాయతీలో తెదేపా అభ్యర్థి ముత్తుముల అశోక్రెడ్డి ప్రచారం నిర్వహించారు.
- కొమరోలు మండలంలోని బాదినేనిపల్లె, సూరావారిపల్లె గ్రామాల్లో అశోక్ రెడ్డి తనయుడు దివ్యేష్ రెడ్డి ప్రచారం నిర్వహించారు.
- బేస్తవారపేట పంచాయతీలోని సోమవారపేటలో తెదేపా నాయకులు, కంభం మండలం హజరత్గూడెంలో అశోక్రెడ్డి సోదరి గీత ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
- పెద్దదోర్నాల, యర్రగొండపాలెం పట్టణం, త్రిపురాంతకం, కంభం, మార్కాపురం పట్టణం, గిద్దలూరు పట్టణం, కొమరోలు గ్రామీణం, బేస్తవారపేట.
మార్కాపురంలో పార్టీలో చేరిన వారితో తెదేపా అభ్యర్థి నారాయణరెడ్డి, ఇతర నాయకులు
గిద్దలూరు: కృష్ణంశెట్టిపల్లెలో ప్రసంగిస్తున్న తెదేపా అభ్యర్థి ముత్తుముల అశోక్రెడ్డి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆటల్లోనూ జగన్నాటకం.. వేసవిలో కనిపించని క్రీడా శిబిరాలు
[ 20-05-2024]
అయిదేళ్లపాటు క్రీడారంగాన్ని పట్టించుకోని వైకాపా ప్రభుత్వం.. సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులోకి రావడానికి ముందు జగన్నాటకం ఆడించింది. -
పది రోజుల్లో నష్ట పరిహారం జాబితా..!
[ 20-05-2024]
రబీలో గిద్దలూరు వ్యవసాయశాఖ సబ్ డివిజన్లో రైతులు సాగుచేసిన పంటలు వర్షాలు లేక పూర్తిగా ఎండిపోయాయి. -
కనీసం గుంతలైనా పూడ్చరా...!
[ 20-05-2024]
గత అయిదు సంవత్సరాలుగా ప్రభుత్వం కొత్త రోడ్ల సంగతి అటుంచితే కనీసం ఉన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టలేదు. దీంతో పట్టణం నుంచి తర్లుపాడు వెళ్లే రోడ్డు గుంతలతో దర్శనమిస్తుంది. -
వర్షాలతో.. సాగుకు సమాయత్తం
[ 20-05-2024]
జిల్లాలో ఖరీఫ్ సాగుకు రైతన్నలు సమాయత్తమయ్యారు. తుపాను ప్రభావంతో ఇప్పటికే వర్షాలు పడుతుండటంతో వేసవి దుక్కులు దున్ని పొలాలు సిద్ధం చేసుకుంటున్నారు. -
జేఈఈ మెయిన్స్లో ప్రతిభ
[ 20-05-2024]
ఆదివారం విడుదలైన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో స్థానిక శ్రీప్రతిభ జూనియర్ కళాశాల విద్యార్థులు మెరుగైన ర్యాంకులు సాధించారు. -
రెండేళ్లలో 45 మంది దుర్మరణం
[ 20-05-2024]
జిల్లాలో రహదారులు నిత్యం నెత్తురోడుతున్నాయి. ఒంగోలు- కర్నూలు రహదారిపై ప్రయాణమంటేనే జనం భీతిల్లుతున్నారు. -
చితికిన పేద బతుకులు
[ 20-05-2024]
ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు వేగంగా ఢీకొనడంతో ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందగా... -
పోలీసులు X అల్లరిమూకలు
[ 20-05-2024]
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఈ నెల 13న జిల్లాలోని పలు ప్రాంతాల్లో హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసు శాఖ అప్రమత్తమైంది. -
కొత్తపట్నంలో కిరాతకం
[ 20-05-2024]
కొత్తపట్నంలో శనివారం అర్ధరాత్రి దారుణం చోటు చేసుకుంది. ఒంటరిగా నివసిస్తున్న వృద్ధురాలిని గొంతు నులిమి, ముక్కు మూసి ఊపిరాడకుండా చేసి గుర్తుతెలియని ఆగంతుకులు హత్య చేశారు. -
37 వేల బేళ్లు.. రూ. 94 కోట్లు
[ 20-05-2024]
పొగాకు ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. బ్రైట్ రకం కోసం వ్యాపారులు పోటీ పడుతుండటంతో కర్షకులకు కలిసొస్తోంది. -
పురంలో అక్రమాల రిజిస్ట్రేషన్
[ 20-05-2024]
రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా రిజిస్ట్రేషన్లు చేసుకునే వెసులుబాటు మార్కాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని కొందరు అధికారులకు కాసులు కురిపిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవ్.. మలికా గార్గ్ హెచ్చరిక
-
కిర్గిజ్స్థాన్ ఘటనలపై సీఎం రేవంత్ ఆరా
-
విశాఖ ఘటనపై చర్యలు తీసుకోండి: ఈసీకి అచ్చెన్నాయుడు లేఖ
-
రైసీ దుర్మరణం.. సంతాప దినం ప్రకటించిన భారత్
-
విమాన సర్వీసు రద్దు.. రేణిగుంట ఎయిర్పోర్టులో ప్రయాణికుల ఆందోళన
-
మీ సపోర్ట్కు థ్యాంక్స్.. అభిమానులపై ఎన్టీఆర్ స్పెషల్ పోస్ట్