logo

పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకుందాం

రానున్న ఎన్నికల్లో ఉద్యోగులంతా పోస్టల్‌ బ్యాలెట్‌ను వినియోగించకుందామని ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర కార్యదర్శి చౌదరి పురుషోత్తంనాయుడు,

Published : 25 Apr 2024 04:11 IST

శ్రీకాకుళం అర్బన్‌, న్యూస్‌టుడే: రానున్న ఎన్నికల్లో ఉద్యోగులంతా పోస్టల్‌ బ్యాలెట్‌ను వినియోగించకుందామని ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర కార్యదర్శి చౌదరి పురుషోత్తంనాయుడు, జిల్లా అధ్యక్షుడు హనుమంతు సాయిరాం, జిల్లా ప్రధానకార్యదర్శి చల్లా శ్రీను పిలుపునిచ్చారు. ‘ఓట్‌ ఫర్‌ ఏ బెటర్‌ ఛేంజ్‌’ పేరిట నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఈ మేరకు బుధవారం వారు పత్రికా ప్రకటన విడుదల చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని