logo

రాష్ట్రాభివృద్ధే కూటమి ధ్యేయం

నర్సీపట్నం తొమ్మిదో వార్డులో మాజీ మంత్రి అయ్యన్న సతీమణి, తెదేపా కౌన్సిలర్‌ చింతకాయల పద్మావతి, కోడళ్లు సువర్ణ, దివ్య, జనసేన కౌన్సిలర్‌ అద్దేపల్లి సౌజన్య ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

Published : 26 Apr 2024 03:38 IST

సంక్షేమ పథకాలు వివరిస్తున్న అయ్యన్న కోడళ్లు సువర్ణ, దివ్య

నర్సీపట్నం అర్బన్‌, న్యూస్‌టుడే: నర్సీపట్నం తొమ్మిదో వార్డులో మాజీ మంత్రి అయ్యన్న సతీమణి, తెదేపా కౌన్సిలర్‌ చింతకాయల పద్మావతి, కోడళ్లు సువర్ణ, దివ్య, జనసేన కౌన్సిలర్‌ అద్దేపల్లి సౌజన్య ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రాష్ట్రాభివృద్ధే కూటమి ప్రధాన ధ్యేయమని వారంతా వివరించారు. కమలం గుర్తుపై పోటీ చేస్తున్న సీఎం రమేశ్‌, సైకిల్‌ గుర్తుపై పోటీ చేస్తున్న అయ్యన్నపాత్రుడును గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తెదేపా నాయకులతో పాటు జనసేన నాయకుడు అద్దేపల్లి గణేష్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని