logo

పలు రైళ్ల దారి మళ్లింపు

సదరన్‌ రైల్వే సేలం డివిజన్‌ వంజిపాల్యం స్టేషన్‌లో యార్డు ఆధునికీకరణ పనుల కారణంగా మే 10న డిబ్రూఘర్‌-కన్యాకుమారీ (22504) రైలు, మే 7, 9, 13 తేదీల్లో ఎర్నాకుళం-టాటానగర్‌(18190) ఎక్స్‌ప్రెస్‌ వయా ఇరుగుర్‌, పొదనూర్‌, సూరత్కల్‌ స్టేషన్ల మీదుగా దారి మళ్లించి నడపనున్నట్లు వాల్తేర్‌ సీనియర్‌ డీసీఎం కె.సందీప్‌ తెలిపారు.

Published : 01 May 2024 03:08 IST

రైల్వేస్టేషన్‌, న్యూస్‌టుడే: సదరన్‌ రైల్వే సేలం డివిజన్‌ వంజిపాల్యం స్టేషన్‌లో యార్డు ఆధునికీకరణ పనుల కారణంగా మే 10న డిబ్రూఘర్‌-కన్యాకుమారీ (22504) రైలు, మే 7, 9, 13 తేదీల్లో ఎర్నాకుళం-టాటానగర్‌(18190) ఎక్స్‌ప్రెస్‌ వయా ఇరుగుర్‌, పొదనూర్‌, సూరత్కల్‌ స్టేషన్ల మీదుగా దారి మళ్లించి నడపనున్నట్లు వాల్తేర్‌ సీనియర్‌ డీసీఎం కె.సందీప్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని