ట్రాఫిక్లో ఇరుక్కుపోయిన అంబులెన్స్
సీఎం జగన్ పర్యటనతో జాతీయ రహదారిపై ఉంగుటూరు కూడలి వద్ద పోలీసులు రాకపోకలను నిలిపివేశారు. దీంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.
ఉంగుటూరు, న్యూస్టుడే: సీఎం జగన్ పర్యటనతో జాతీయ రహదారిపై ఉంగుటూరు కూడలి వద్ద పోలీసులు రాకపోకలను నిలిపివేశారు. దీంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ట్రాఫిక్లో ఒక అంబులెన్స్ చిక్కుకుపోయింది. అందులో రోజుల వయసున్న శిశువును ఏలూరు తీసుకెళ్తున్నారు. ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తున్న యువకులు వాహనాలను తప్పిస్తూ అంబులెన్స్ను ముందుకు పంపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!