logo

ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయిన అంబులెన్స్‌

సీఎం జగన్‌ పర్యటనతో జాతీయ రహదారిపై ఉంగుటూరు కూడలి వద్ద పోలీసులు రాకపోకలను నిలిపివేశారు. దీంతో భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది.

Published : 16 Apr 2024 05:25 IST

ఉంగుటూరు, న్యూస్‌టుడే: సీఎం జగన్‌ పర్యటనతో జాతీయ రహదారిపై ఉంగుటూరు కూడలి వద్ద పోలీసులు రాకపోకలను నిలిపివేశారు. దీంతో భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ట్రాఫిక్‌లో ఒక అంబులెన్స్‌ చిక్కుకుపోయింది. అందులో రోజుల వయసున్న శిశువును ఏలూరు తీసుకెళ్తున్నారు. ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తున్న యువకులు వాహనాలను తప్పిస్తూ అంబులెన్స్‌ను ముందుకు పంపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని