logo

రైల్వే గేటును ఢీకొన్న లారీ

ఉంగుటూరు రైల్వే గేటును బుధవారం ఊక లోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టడంతో పుణె నుంచి భువనేశ్వర్‌ వెళ్తున్న సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌, గూడ్స్‌ రైలు కొద్ది సేపు ఉంగుటూరులో నిలిచాయి.

Published : 02 May 2024 04:42 IST

నిలిచిన భువనేశ్వర్‌ సూపర్‌ఫాస్ట్‌, గూడ్స్‌ రైలు

ఉంగుటూరు, న్యూస్‌టుడే: ఉంగుటూరు రైల్వే గేటును బుధవారం ఊక లోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టడంతో పుణె నుంచి భువనేశ్వర్‌ వెళ్తున్న సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌, గూడ్స్‌ రైలు కొద్ది సేపు ఉంగుటూరులో నిలిచాయి. ర.భ. రహదారిపై భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. రైల్వే సిబ్బంది యుద్ధప్రాతిపదిక తాత్కాలిక గేటు ఏర్పాటు చేసి రైళ్లను క్రమబద్ధీకరించారు. అనంతరం గేటుకు మరమ్మతులు చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు