మహిళల ఆర్థికాభివృద్దే ధ్యేయం : ఎమ్మెల్యే
మహిళలను ఆర్థికంగా పరిపుష్టి చేయడమే ముఖ్యమంత్రి ధ్యేయమని ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి అన్నారు. స్థానిక డిగ్రీ కళాశాల ఆవరణలో శనివారం వెలుగు ఏపీఎం వెంకటనారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వైఎస్సార్ ఆసరా రెండో విడత కింద మంజూరైన రూ.4.5 కోట్ల చెక్కును మండల
మాట్లాడుతున్న ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి
వీరపునాయునిపల్లె, న్యూస్టుడే: మహిళలను ఆర్థికంగా పరిపుష్టి చేయడమే ముఖ్యమంత్రి ధ్యేయమని ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి అన్నారు. స్థానిక డిగ్రీ కళాశాల ఆవరణలో శనివారం వెలుగు ఏపీఎం వెంకటనారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వైఎస్సార్ ఆసరా రెండో విడత కింద మంజూరైన రూ.4.5 కోట్ల చెక్కును మండల సమాఖ్య సభ్యులకు అందించారు. కార్యక్రమంలో మండలాధ్యక్షుడు రఘునాథరెడ్డి, నిమ్మకాయల సుధాకరరెడ్డి, మైనింగ్ డైరెక్టర్ ప్రతాపరెడ్డి పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!