తెదేపాలో చేరిన 40 కుటుంబాలు
మండలంలోని పెండ్లిమర్రి, చెన్నారెడ్డిపల్లె గ్రామాల్లో ఆదివారం మాజీ ఎమ్మెల్యే విజయమ్మ సమక్షంలో 40 కుటుంబాలు వైకాపా నుంచి తెదేపాలో చేరాయి.
కలసపాడు: మండలంలోని పెండ్లిమర్రి, చెన్నారెడ్డిపల్లె గ్రామాల్లో ఆదివారం మాజీ ఎమ్మెల్యే విజయమ్మ సమక్షంలో 40 కుటుంబాలు వైకాపా నుంచి తెదేపాలో చేరాయి. వైకాపాకు చెందిన నాగిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి, రామలక్ష్మి రెడ్డి, దప్పిలి రామలక్ష్మయ్య, ముత్తుముల కృష్ణారెడ్డి తదితరులు తెదేపాలో చేరిన వారిలో ఉన్నారు. వీరికి మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి కుమారుడు బొజ్జా కార్తీక్, తెదేపా రాష్ట్ర వాణిజ్య విభాగం ఉపాధ్యక్షుడు రంతూ, మాజీ జడ్పీటీసీ రాంభూపాల్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి పార్టీ కండువాలు కప్పి తెదేపాలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు నాగేంద్రరావు, రామాంజనేయరెడ్డి, దుగ్గిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రద్దయిన క్రికెట్ మ్యాచ్కు టికెట్ల డబ్బు వాపసు
-
సవాల్ స్వీకరించి.. స్పందనగా ఆచరించి
-
కియా కార్లు అద్దెకూ తీసుకోవచ్చు.. హైదరాబాద్ సహా 6 నగరాల్లో
-
చివరి మ్యాచ్లో ముంబయిపై లఖ్నవూ గెలుపు.. టోర్నీ నుంచి నిష్క్రమించిన ఇరు జట్లు
-
హైదరాబాద్ మెట్రో రైలు సమయం పొడిగింపు
-
మరో 30 ఏళ్లకు మనం అంగారకుడి సిటీలో: ఎలాన్ మస్క్ ఆసక్తికర పోస్ట్