logo

దివ్యాంగ ఓటర్లకు చక్రాల కుర్చీలు

రానున్న ఎన్నికల్లో ఓటేసేందుకు పోలింగ్‌ కేంద్రానికి వచ్చే దివ్యాంగుల కోసం అధికారులు చక్రాల కుర్చీలు అందుబాటులోకి తీసుకురానున్నారు.

Published : 08 May 2024 05:41 IST

ఖాజీపేట, న్యూస్‌టుడే: రానున్న ఎన్నికల్లో ఓటేసేందుకు పోలింగ్‌ కేంద్రానికి వచ్చే దివ్యాంగుల కోసం అధికారులు చక్రాల కుర్చీలు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఖాజీపేట మండలానికి కొత్తగా 28 చక్రాల కుర్చీలు ఎంపీడీవో కార్యాలయానికి వచ్చి చేరాయి. మొత్తం 37 చక్రాల కుర్చీలను అధికారులు అందుబాటులో ఉంచారు. పోలింగ్‌ కేంద్రాల వారీగా వాటిని రేపు బీఎల్వోలకు పంపిణీ చేయనున్నట్లు ఎంపీడీవో సుమిత్రమ్మ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు