కమనీయం.. శ్రీనివాసుని కల్యాణం
సంగనకల్లు గ్రామంలో వెలసిన శ్రీలక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయ వార్షికోత్సవంలో భాగంగా రెండోరోజు శనివారం స్వామి వారికి ప్రత్యేక పూజలు జరిపారు. పూర్ణకుంభాలతో స్వామి వార్లకు స్వాగతం పలికారు. ఉభయ దేవేరుల సమేత శ్రీనివాసుడి ఉత్సవ విగ్రహాలకు పట్టు వస్త్రాలతో అలంకరించారు.
సంగనకల్లు వేంకటేశ్వరస్వామికి పుష్పాలంకరణ
బళ్లారి గ్రామీణ, న్యూస్టుడే : సంగనకల్లు గ్రామంలో వెలసిన శ్రీలక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయ వార్షికోత్సవంలో భాగంగా రెండోరోజు శనివారం స్వామి వారికి ప్రత్యేక పూజలు జరిపారు. పూర్ణకుంభాలతో స్వామి వార్లకు స్వాగతం పలికారు. ఉభయ దేవేరుల సమేత శ్రీనివాసుడి ఉత్సవ విగ్రహాలకు పట్టు వస్త్రాలతో అలంకరించారు. పరిణయ మండపంలో శాస్త్రోక్తంగా శ్రీదేవి, భూదేవి, సమేత శ్రీనివాసుడి కల్యాణం వైభవోపేతంగా జరిగింది. మంగళవాద్యాలు, వేదమంత్రాలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. భక్తులు అన్నమయ్య కీర్తనలు, గోవిందనామాలు పఠించారు. స్వామి వార్లను అలంకరించి ఆనంద మండపంలో విశేష పూజలు చేశారు. భక్తులు పెద్తఎత్తున పాల్గొని కల్యాణం తిలకించారు. భక్తులందరికీ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన ధర్మకర్త గోవిందరాజులు శెట్టి, సునీల్, కమిటీ సభ్యులు, భక్తులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
శ్రీనివాసుడి కల్యాణంలో పాల్గొన్న భక్తులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటరన్న దిగ్విజయ యాత్ర
[ 27-04-2024]
ప్రజాస్వామ్య పండగలో ఓటర్లు తమ బాధ్యతను విజయవంతంగా నిర్వర్తించారు. -
పోలింగ్.. శాంతియుతం
[ 27-04-2024]
చెదురుమదురు ఘటనలు మినహా 14 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ శాంతియుతంగా ముగిసింది. -
భాజపాది ఖాళీ చెంబు పార్టీ
[ 27-04-2024]
భాజపా ఖాళీ చెంబు పార్టీ. ఖాళీ చెంబుతో రాష్ట్రానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ ఓటర్లకు పిలుపునిచ్చారు. -
పెట్టుబడిదారులకే మోదీ ఊతం
[ 27-04-2024]
రైతుల రుణాలు మాఫీˆ చేయడం కన్నా, శ్రీమంతులు, పారిశ్రామికవేత్తల రుణాలను రద్దు చేయడంపైనే ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఆసక్తి ఎక్కువని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విమర్శించారు. -
ప్చ్.. నగరం.. తీరు మారలేదు
[ 27-04-2024]
విద్యావంతులు అధికంగా ఉండే బెంగళూరు నగరవాసులు ఆశించిన స్థాయిలో ఓటు హక్కు వినియోగించుకోలేదు. -
సకుటుంబ సమేతంగా..!
[ 27-04-2024]
రాష్ట్రంలో తొలి విడత లోక్సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు కీలక నాయకులు తమ కుటుంబ సభ్యులతో కలిసి పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చి సందడి చేయడం ఆసక్తికరంగా సాగింది. -
బౌండరీ దాటిన ఓటు బంతి!
[ 27-04-2024]
లోకసభ ఎన్నికల పోలింగ్ ఘట్టాన్ని క్రీడాకారులు ఆసక్తికరంగా మార్చారు. -
ఎందరో మహానుభావులు..
[ 27-04-2024]
ఎండ తీవ్రత పెరగకనే ఓటేయాలని బెంగళూరు వాసులు ఉత్సాహంగా కదలడం శుక్రవారం ఉదయమే కనిపించింది. -
విధి నిర్వహణలోనే తుదిశ్వాస వదిలి..
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల విధులు నిర్వహిస్తూ ఓ అధికారిణి మృతి చెందిన ఘటన చెళ్లకెర తాలూకాలో శుక్రవారం జరిగింది. -
వేర్వేరు ప్రాంతాల్లో బాలికలపై లైంగికదాడి
[ 27-04-2024]
రాష్ట్రంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు బాలికలపై లైంగిక దాడి దిగ్భ్రాంతి కలిగించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?