AP News: విద్యుత్ బకాయిలు చెల్లించండి.. ఉద్యోగులకు సాధారణ పరిపాలనశాఖ లేఖ
సచివాలయ ఉద్యోగులు, ఎపీఎన్జీవో ప్రభుత్వ ఉద్యోగులకు సాధారణ పరిపాలన శాఖ లేఖ రాసింది.
అమరావతి: సచివాలయ ఉద్యోగులు, ఎపీఎన్జీవో ప్రభుత్వ ఉద్యోగులకు సాధారణ పరిపాలన శాఖ లేఖ రాసింది. ప్రభుత్వం కల్పించిన ఉచిత వసతిలో విద్యుత్ బకాయిలు చెల్లించాలని లేఖలో పేర్కొంది. పరిమితికి మించి విద్యుత్ వాడుకున్నారని, రూ.3లక్షల మేర విద్యుత్ ఛార్జీలు చెల్లించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు సచివాలయ ఉద్యోగులకు, ఏపీ ఎన్జీవో సంఘాల అధ్యక్షులకు లేఖలు పంపించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.