దుగ్గిరాలలో ఎస్‌ఈసీ ఓటుపై విచారణ

గుంటూరు జిల్లా దుగ్గిరాలలో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌కు ఓటుపై జిల్లా కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌ స్పందించారు. నిమ్మగడ్డకు ఓటుపై జిల్లా యంత్రాంగం విచారణ జరుపుతోందని చెప్పారు. గతంలో..

Updated : 31 Jan 2021 05:30 IST

దుగ్గిరాల: గుంటూరు జిల్లా దుగ్గిరాలలో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌కు ఓటుపై జిల్లా కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌ స్పందించారు. నిమ్మగడ్డకు ఓటుపై జిల్లా యంత్రాంగం విచారణ జరుపుతోందని చెప్పారు. గతంలో అక్కడి ఈఆర్‌వో ఎస్‌ఈసీ ఓటును తిరస్కరించిన విషయం తెలిసిందే. దీనిపై ఎస్‌ఈసీ నిమ్మగడ్డ మరోసారి దరఖాస్తు చేశారని.. అధికారులు విచారణ చేస్తున్నట్లు కలెక్టర్‌ వెల్లడించారు.

ఇవీ చదవండి..

ప్రవీణ్‌ ప్రకాష్‌ వ్యవహారంలో ఎస్‌ఈసీ ఆగ్రహం

వైకాపా పాలనలోనే దాడులు పెరిగాయ్‌: కనకమేడల

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని