లో దుస్తుల్లో కిలో బంగారం

సింగపూర్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చిన సెంథిల్‌ కుమార్‌ అనే స్మగ్లర్‌ వద్ద అధికారులు కిలో బంగారం స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని లోదుస్తుల్లో అమర్చి తరలిస్తుండగా శంషాబాద్‌ విమానాశ్రయం సీఐఎస్ఎఫ్‌ భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.

Published : 15 Feb 2020 09:49 IST

హైదరాబాద్‌: సింగపూర్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చిన సెంథిల్‌ కుమార్‌ అనే స్మగ్లర్‌ వద్ద అధికారులు కిలో బంగారం స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని లోదుస్తుల్లో అమర్చి తరలిస్తుండగా శంషాబాద్‌ విమానాశ్రయం సీఐఎస్ఎఫ్‌ భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. స్మగ్లర్‌ను కస్టమ్స్‌ అధికారులకు అప్పగించారు. అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని