పీజీ మెడికల్‌, డెంటల్‌ ప్రవేశాలకు నోటిఫికేషన్‌

తెలంగాణలో పీజీ మెడికల్‌, డెంటల్‌ ప్రవేశాలకు తొలివిడత నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు మేనేజ్‌మెంట్‌ కోటా సీట్ల భర్తీకి కాళోజీ వర్సిటీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నెల 15, 16 తేదీల్లో పీజీ మెడికల్‌, డెంటల్‌

Updated : 13 Jun 2020 15:32 IST

 

హైదరాబాద్‌: తెలంగాణలో పీజీ మెడికల్‌, డెంటల్‌ ప్రవేశాలకు తొలివిడత నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు మేనేజ్‌మెంట్‌ కోటా సీట్ల భర్తీకి కాళోజీ వర్సిటీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నెల 15, 16 తేదీల్లో పీజీ మెడికల్‌, డెంటల్‌ కోర్సులకు సంబంధించిన వెబ్‌ ఆప్షన్లను నమోదు చేసుకోవాల్సిందిగా సూచించింది. పూర్తి వివరాలు www.knruhs.telangana.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని