పీజీ మెడికల్, డెంటల్ ప్రవేశాలకు నోటిఫికేషన్
తెలంగాణలో పీజీ మెడికల్, డెంటల్ ప్రవేశాలకు తొలివిడత నోటిఫికేషన్ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీకి కాళోజీ వర్సిటీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 15, 16 తేదీల్లో పీజీ మెడికల్, డెంటల్
హైదరాబాద్: తెలంగాణలో పీజీ మెడికల్, డెంటల్ ప్రవేశాలకు తొలివిడత నోటిఫికేషన్ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీకి కాళోజీ వర్సిటీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 15, 16 తేదీల్లో పీజీ మెడికల్, డెంటల్ కోర్సులకు సంబంధించిన వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవాల్సిందిగా సూచించింది. పూర్తి వివరాలు www.knruhs.telangana.gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.