కరోనా పరీక్షలకు ఎక్కువ వసూలు చేస్తున్నారంటూ...

లాభాపేక్షతో కరోనా చికిత్సలు చేస్తున్న ప్రైవేటు ఆస్పత్రులను నియంత్రించాలని హైకోర్టులో

Published : 01 Jul 2020 20:41 IST

హైకోర్టులో పిల్‌ దాఖలు

హైదరాబాద్‌: లాభాపేక్షతో కరోనా చికిత్సలు చేస్తున్న ప్రైవేటు ఆస్పత్రులను నియంత్రించాలని హైకోర్టులో  ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. పట్నం అనే స్వచ్ఛంద సంస్థ ఈ పిల్‌ దాఖలు చేసింది. కరోనా చికిత్సలకు ప్రభుత్వం నిర్దేశించిన ఫీజు కంటే ఎక్కువగా వసూలు చేస్తున్నట్లు పిటిషన్‌ తెలిపారు. అలా అయితే ఎక్కువ ధర వసూలు చేస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులేవో.. ఆధారాలతో పేర్కొనాలని పిటిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను పదో తేదీకి వాయిదా వేసింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని