ఎల్పీయూ సత్తా.. వర్సిటీ విద్యార్థికి ₹3 కోట్ల ప్యాకేజీ (ADVT)
ఉన్నత విద్యలో లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సటీ (LPU) తన జైత్రయాత్ర కొనసాగిస్తోంది. ప్రాంగణ నియామకాల్లో కొత్త రికార్డులను నెలకొల్పుతోంది.
ఉన్నత విద్యలో లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సటీ (LPU) తన జైత్రయాత్ర కొనసాగిస్తోంది. ప్రాంగణ నియామకాల్లో కొత్త రికార్డులను నెలకొల్పుతోంది. తాజాగా నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో 2023 బ్యాచ్ విద్యార్థుల అద్భుతమైన విజయాన్ని సాధించారు. అనేక మంది భారీ వేతనంతో ప్యాకేజీలను పొందారు. లవ్లీలో 2018 తరగతి విద్యార్థి అయిన యాసిర్ ఎం. అత్యధిక ప్యాకేజీ సాధించిన విద్యార్థిగా రికార్డు సృష్టించాడు. ప్రముఖ అంతర్జాతీయ సంస్థలో రూ.3 కోట్ల ప్యాకేజీతో ఉద్యోగం సాధించాడు. పవన్ కుంచాలా అనే మరో విద్యార్థి సైతం టీసీ సెంట్రల్ అనే కంపెనీలో రూ.1 కోటి ప్యాకేజీకి ఎంపికయ్యాడు.
2022-23 బ్యాచ్ల నుంచి 1100 మందికి పైగా విద్యార్థులు రూ.10 లక్షలు అంతకంటే ఎక్కువ ప్యాకేజీతో ప్రాంగణ నియామకాల్లో కొలువులు సాధించడం విశేషం. ఎల్పీయూ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభకు ఇది అద్దం పడుతోంది. బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విద్యార్థి అయిన యశస్వి యదువన్షి ఇటీవలే మైక్రోసాఫ్ట్లో రూ.52.08 లక్షల ప్యాకేజీతో ఉద్యోగానికి ఎంపికయ్యారు. మెకానికల్ ఇంజినీరింగ్ విద్యార్థుల్లో అత్యధికంగా రూ.54.9 లక్షల సీటీసీ, ఆర్కిటెక్చర్ విద్యార్థుల్లో అత్యధికంగా రూ.31.69 లక్షలు, ఎంబీఏ విద్యార్థుల్లో అత్యధికంగా రూ.29.3 లక్షల చొప్పున వార్షిక వేతన ప్యాకేజీలతో కొలువులు సాధించారు. 2023-24 ప్రాంగణ నియామకాల సీజన్లో టాప్-10 శాతం మంది విద్యార్థులు సగటున రూ.12.3 లక్షల ప్యాకేజీతో కొలువులు సాధించారు. ప్రధాన ఐఐటీల కంటే ఈ సగటు ఎక్కువ. తద్వారా టాలెంట్ డెవలప్మెంట్లో ఎల్పీయూ తన కీర్తిని పెంచుకుంటోంది.
ఇదొక్కటే కాదు.. ఎల్పీయూ పూర్వ విద్యార్థుల సక్సెస్ స్టోరీలు వర్సిటీ గొప్పతనాన్ని తెలియజేస్తాయి. ఎల్పీయూలో గ్రాడ్యుయేట్లుగా బయటకొచ్చిన విద్యార్థులు మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ వంటి ప్రముఖ కంపెనీల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. రూ.కోటికి పైగా వేతనం అందుకుంటున్నారు. ఎల్పీయూకు చెందిన 5,500 మంది విద్యార్థులు మైక్రోసాఫ్ట్, అమెజాన్, కాగ్నిజెంట్, యాక్సెంచర్, ఐబీఎం, శాంసంగ్, హేవలెట్ ప్యాకర్డ్, హిటాచీ, బార్క్లేస్, బ్యాంక్ ఆఫ్ అమెరికా వంటి ఫార్చ్యూన్- 500 కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు. ఎల్పీయూ రిక్రూట్మెంట్ డ్రైవ్లో ఆయా కంపెనీలు పాల్గొనడం ద్వారా వర్సిటీకున్న గుర్తింపును అర్థం చేసుకోవచ్చు.
విద్యార్థులు సాధించిన ఘనత ఎల్పీయూ వైస్ ఛాన్సలర్, పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ అశోక్ మిత్తల్ కొనియాడారు. విద్యార్థుల మేధో, వ్యక్తిత్వ వికాసానికి ఎల్పీయూ నిబద్ధతతో వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. అద్భుతమైన ప్యాకేజీలతో తమ కెరీర్ను ప్రారంభించాలన్న విద్యార్థుల కలను సాకారం చేయడంలో LPU కెరీర్ సర్వీసెస్ విభాగం, అంకితభావం కలిగిన మార్గదర్శకులు పోషించిన పాత్ర అనిర్వచనీయమని మిత్తల్ కొనియాడారు.
ఎల్పీయూ ఇంజినీరింగ్ ప్రోగ్రాములు అంతర్జాతీయంగా గుర్తింపు పొందాయని ఎల్పీయూ ప్రో ఛాన్సలర్ రష్మీ మిత్తల్ పేర్కొన్నారు. 2023కు గాను టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇంపాక్ట్ ర్యాంకింగ్స్లో ఎల్పీయూ దేశంలో రెండో స్థానం సాధించిందని, వరల్డ్స్ యూనివర్సిటీస్ విత్ రియల్ ఇంపాక్ట్ (WURI) -2023 ర్యాంకింగ్స్లో మూడో స్థానం దక్కించుకుందని తెలిపారు. విద్యార్థుల విజయానికి అవసరమైన నైపుణ్యాలు, జ్ఞానాన్ని అందించడంలో భాగంగా విశ్వవిద్యాలయం చేస్తున్న కృషికి ఈ ప్రశంసలే తార్కాణమని పేర్కొన్నారు.
ఎల్పీయూ విశ్వవిద్యాలయంలో 2024 ప్రవేశాలకు అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తుల గడువు త్వరలోనే ముగియనుంది. ఎల్పీయూలో ప్రవేశాలకు తీవ్రమైన పోటీ ఉంటుంది. LPUNEST 2024 ప్రవేశ పరీక్షలో ప్రతిభతో పాటు కొన్ని ప్రోగ్రామ్లలో వ్యక్తిగత ఇంటర్వ్యూలను క్లియర్ చేయడంపై అడ్మిషన్లు ఆధారపడి ఉంటాయి. పరీక్ష, అడ్మిషన్ల ప్రక్రియకు సంబంధించిన మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి: https://bit.ly/3WcFIqX
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీలో ‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడేషన్ ప్రక్రియను వాయిదా వేసిన ఈసీ
ఏపీలో ‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడేషన్ ప్రక్రియను వాయిదా వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. -
హింసపై ఈసీకి సీఈవో నివేదిక.. కీలక నేతల అరెస్టులకు అవకాశం?
ఎన్నికల అనంతరం జరిగిన హింసపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం ప్రాథమిక విచారణ పూర్తి చేసి ఈసీకి నివేదిక పంపింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
అజ్ఞాతంలోకి మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరులు
గృహనిర్బంధంలో ఉన్న మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డితో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లారు. -
వైకాపా నేతల నుంచి ప్రాణహాని.. రక్షణ కల్పించాలని ఎస్పీని కోరిన సుధాకర్
తెనాలి వైకాపా ఎమ్మెల్యే శివకుమార్ బాధితుడు గొట్టిముక్కల సుధాకర్ శుక్రవారం గుంటూరు జిల్లా ఎస్పీని కలిశారు. -
గోదాములపై సౌరశక్తి ప్యానెల్స్ ఏర్పాటు దిశగా చర్యలు: మంత్రి తుమ్మల
తెలంగాణకు తలమానికంగా నిలవనున్న కొహెడ పండ్ల మార్కెట్ నుంచి అంతర్జాతీయంగా పండ్ల ఎగుమతులు జరిగేలా చర్యలు తీసుకోనున్నామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. -
ఏపీలో ఎన్నికల ముందు.. తర్వాత హింసపై సిట్ దర్యాప్తు
రాష్ట్రంలో ఎన్నికల ముందు, తర్వాత జరిగిన హింసపై ఏపీ ప్రభుత్వం సిట్ వేయనుంది. -
దేశంలో ఎన్నడూ చూడని నియంతృత్వ పాలన: కేజ్రీవాల్
Arvind Kejriwal: గత 75 ఏళ్ల పాలనలో ఎన్నడూ చూడని నియంతృత్వ పాలన దేశంలో కొనసాగుతోందని భాజపాపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్. -
హైదరాబాద్తో పాటు పలు జిల్లాలో భారీ వర్షం: ఐఎండీ
ఉత్తర, దక్షిణ ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో శుక్రవారం తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. -
షర్మిల పిటిషన్.. కడప కోర్టు ఉత్తర్వులపై సుప్రీం స్టే
ఏపీ మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
‘అమ్మ’ అంతిమయాత్ర అయినా.. ఆస్తి పంచాకే !
ఆస్తి పంపకాల కోసం తల్లి అంత్యక్రియలకు కన్నబిడ్డలే అడ్డుపడ్డారు. ఫలితంగా రెండు రోజులుగా మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచేశారు. ఈ అమానవీయ ఘటన సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో జరిగింది. -
వివేకా హత్య కేసు.. నాంపల్లి కోర్టులో విచారణకు హాజరైన ఎంపీ అవినాష్రెడ్డి
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై నాంపల్లిలోని సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. -
కొత్తవలసలోని జిందాల్ పరిశ్రమ మూసివేత
కొత్తవలస మండలంలోని మెసర్స్ జిందాల్ స్టెయిన్ లెస్ లిమిటెడ్ పరిశ్రమను యాజమాన్యం మూసివేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (17/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
‘గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ’.. వీడియో వైరల్
Viral video: గున్న ఏనుగుకు కుటుంబమే జెడ్ క్లాస్ సెక్యూరిటీ కల్పిస్తున్న వీడియో నెట్టింట వైరల్గా మారింది.
తాజా వార్తలు (Latest News)
-
చార్ ధామ్లో ఇకపై రీల్స్ చిత్రీకరణ నిషిద్ధం
-
లఖ్నవూతో మ్యాచ్.. టాస్ గెలిచిన ముంబయి.. జట్లు ఇవే!
-
ఏపీలో ‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడేషన్ ప్రక్రియను వాయిదా వేసిన ఈసీ
-
శిఖర్ పహారియాతో బంధంపై పెదవి విప్పిన జాన్వీ.. ఏమన్నారంటే!
-
వీసా లేకుండా పర్యటనల కోసం.. భారత్, రష్యా త్వరలో చర్చలు!
-
అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ పిటిషన్పై ‘సుప్రీం’ తీర్పు రిజర్వు