Periods: నెలసరి సమయమా! ఈ జాగ్రత్తలు పాటించండి!
నెలసరి సమయంలో ఎక్కడలేని నీరసం వచ్చేస్తుంటుంది. ఏ పని చేసేందుకు ఓపిక ఉండదు. దీనికి తోడు కోపం చిరాకు కూడా తోడవుతాయి. ఈ సమయంలో ఈ జాగ్రత్తలు తీసుకోండి!
ఇంటర్నెట్ డెస్క్: నెలసరి సమయంలో చాలా నీరసంగా ఉంటుంది. ఏ పని చేసేందుకు ఓపిక ఉండదు. దీనికి తోడు కోపం చిరాకు కూడా తోడవుతాయి. ఈ సమయంలో ఈ జాగ్రత్తలు తీసుకోండి!
- పీరియడ్స్ సమయంలో వ్యాయామాలు ఎక్కువగా చేయకపోవటమే మంచిది. ఒకే దగ్గర కూర్చోకుండా కాసేపు అటు ఇటూ నడవండి.
- ఈ సమయంలో ఎక్కువగా చిరాకుగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ శబ్దం వచ్చేలా కాకుండా శ్రావ్యమైన సంగీతాన్ని వింటూ ధ్యానం చేయండి. దీంతో మనసుకు కాస్త ప్రశాంతత చేకూరుతుంది.
- డార్క్ చాక్లెట్లు నొప్పి నుంచి ఉపశమనం ఇస్తాయి.
- ఈ సమయంలో నొప్పి ఎక్కువగా వస్తే వేడి నీళ్లతో కాపడం పెట్టుకుంటే కాస్త ఉపశమనంగా ఉంటుంది. మార్కెట్లో ఎలక్ట్రానిక్ హాట్ బ్యాగులు కూడా అందుబాటులో ఉన్నాయి.
- ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలి! కాఫీ, టీలు తాగకూడదు. ఈ సమయంలో పండ్ల రసాలు తాగితే శరీరానికి శక్తి లభిస్తుంది.
- ఈ సమయంలో ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. ఫ్రూట్స్ తీసుకోవటం ఉత్తమం. జంక్ ఫుడ్కు దూరంగా ఉండండి. ఎక్కువగా మసాలాలు ఉండే ఆహారం తినకూడదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434