Bonalu 2022: తెలంగాణలో జూన్‌ 30 నుంచి బోనాల జాతర

తెలంగాణలో బోనాల జాతర వచ్చేసింది. ఈ నెల 30న గోల్కొండ బోనాలతో

Published : 06 Jun 2022 13:07 IST

హైదరాబాద్: తెలంగాణలో బోనాల జాతర వచ్చేసింది. ఈ నెల 30న గోల్కొండ బోనాలతో ఆషాడ బోనాలు ప్రారంభం కానున్నాయి. జులై 17న మహంకాళి అమ్మవారి బోనాలు, 18న రంగం, భవిష్యవాణి జరగనున్నాయి. జులై 24న భాగ్యనగర బోనాలు, జులై 25న ఉమ్మడి దేవాలయాల ఘట్టాలను ఊరేగించనున్నారు. జులై 28న గోల్కొండ బోనాలతో ఉత్సవాలు ముగియనున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని