పిడుగుపాటుకు 11 మంది దుర్మరణం
అకాల వర్షాలకు వివిధ ప్రాంతాల్లో ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. పశ్చిమబెంగాల్లోని మాల్దా జిల్లా వ్యాప్తంగా గురువారం పిడుగుపాటుకు మొత్తం 11 మంది మృతిచెందినట్లు ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు.
మాల్దా: అకాల వర్షాలకు వివిధ ప్రాంతాల్లో ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. పశ్చిమబెంగాల్లోని మాల్దా జిల్లా వ్యాప్తంగా గురువారం పిడుగుపాటుకు మొత్తం 11 మంది మృతిచెందినట్లు ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. క్షతగాత్రుల సంఖ్య కూడా భారీగానే ఉందని, వారంతా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని వివరించారు. అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు రూ.2 లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్లు జిల్లా ఉన్నతాధికారులు ప్రకటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వామ్మో..! 56 డిగ్రీలా..? నాగ్పుర్లో భానుడి విశ్వరూపం
Heatwave: వేసవి తీవ్రతతో నాగ్పుర్ అల్లాడిపోతోంది. తాజాగా అక్కడ అత్యధికంగా 56 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. -
కేరళలో అలాంటివేం జరగవ్.. డీకేఎస్ ‘శత్రు భైరవి యాగం’ వ్యాఖ్యలపై కేరళ మంత్రి!
కర్ణాటకకు చెందిన కొందరు రాజకీయ నేతలు తమ ప్రభుత్వంపైన, తనపైన కుట్ర పన్ని కేరళలో తాంత్రిక పూజలు చేస్తున్నాంటూ డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలపై కేరళ మంత్రి బిందు స్పందించారు. -
మహిళా పోలీసుల చేతిలో ప్రజ్వల్ అరెస్టు.. ఎందుకంటే!
అనేక మంది మహిళలపై లైంగిక దౌర్జన్యానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను మహిళా పోలీసు బృందమే అరెస్టు చేసింది. -
‘జూన్ 2న లొంగిపోతా.. నా తల్లిదండ్రులు జాగ్రత్త’: కేజ్రీవాల్ ఉద్వేగం
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) మీడియాతో ఉద్వేగంగా మాట్లాడారు. తాను జైలుకు వెళ్లిన తర్వాత తన తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూసుకోవాలని కోరారు. -
మలద్వారంలో కేజీ బంగారం దాచి.. ఎయిర్హోస్టెస్ స్మగ్లింగ్
Gold Smuggling: బంగారం అక్రమ రవాణా చేస్తూ ఓ ఎయిర్హోస్టెస్ అధికారులకు చిక్కింది. ఆమె మలద్వారంలో దాదాపు కిలో బంగారాన్ని దాచి స్మగ్లింగ్కు పాల్పడ్డారు. -
నోట్ల కట్టలు.. ట్విస్టులు: క్రైం థ్రిల్లర్ మరిపించేలా పుణె లగ్జరీ కారు ప్రమాదం కేసు
ఓ సంపన్న బాలుడిని రోడ్డు ప్రమాదం కేసు నుంచి కాపాడేందుకు అడుగడుగునా అధికారులు ఏ రకంగా యత్నించారో పుణెలో రోడ్డు ప్రమాదం కేసు చూస్తే తెలుస్తుంది. నిందితుడిని ఏకంగా ఏసీపీ కుర్చీలోనే కూర్చోబెట్టి రాచమర్యాదలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. -
రైళ్ల రద్దీ.. అమితాబ్ సహాయం కోరిన కాంగ్రెస్
ప్రయాణికులతో కిక్కిరిసి వెళ్తోన్న ఒక రైలు వీడియోను షేర్ చేసిన కాంగ్రెస్.. బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) సహాయం కోరింది. ఎందుకంటే..? -
45 గంటల సుదీర్ఘ ధ్యానంలో మోదీ.. ద్రవమే ఆహారం!
సార్వత్రిక ఎన్నికల వేళ విస్తృత ప్రచారం నిర్వహించిన మోదీ(Modi).. ప్రస్తుతం ధ్యానంతో సేదతీరుతున్నారు. కన్యాకుమారిలోని వివేకానందుడి శిలాస్మారకం వద్ద సుదీర్ఘ ధ్యానంలో కూర్చున్నారు. -
24 గంటలపాటు ఆలస్యం.. విమానంలో స్పృహ తప్పిన ప్రయాణికులు
Air India flight Delay:ఎయిరిండియాకు చెందిన ఓ విమానం 24 గంటల పాటు ఆలస్యమైంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గంటల తరబడి అందులోనే కూర్చోవడంతో కొందరు స్పృహతప్పి పడిపోయారు. -
బెంగళూరులో దిగిన ప్రజ్వల్ రేవణ్ణ.. అరెస్టు చేసిన సిట్ పోలీసులు
పలువురు మహిళలపై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను పోలీసులు బెంగళూరులో అరెస్టు చేశారు. -
కన్యాకుమారి పర్యటన వేళ.. 32 ఏళ్లనాటి మోదీ చిత్రం వైరల్
సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగించుకొని 45 గంటల ధ్యాన కార్యక్రమం కోసం ప్రధాని మోదీ గురువారం సాయంత్రం కన్యాకుమారికి చేరుకొన్న నేపథ్యంలో.. 32 ఏళ్ల క్రితం ఈ ప్రఖ్యాతస్థలం వద్ద ఆయన పర్యటించినప్పటి చిత్రం ఆన్లైనులో చక్కర్లు కొడుతోంది. -
రూ.2 వేల వెండి నోటుపై మోదీ ఫొటో!
మధ్యప్రదేశ్లోని ఇందౌర్ లోక్సభ నియోజకవర్గ ఎన్నికల విజేత మెజార్టీని అంచనా వేసిన 51 మందికి రూ.2 వేల వెండినోట్లను బహుమతిగా అందించనున్నట్లు బంగారు వ్యాపారి నిర్మల్ వర్మ ప్రకటించారు. -
వేడిగాలులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి
ఉత్తరాది రాష్ట్రాలను వేడి గాలులు కుదిపేస్తున్నాయి. దిల్లీ, రాజస్థాన్, హరియాణా, పంజాబ్, బిహార్లో వేసవి ఉష్ణోగ్రతలు పోటీపడుతున్నాయి. -
అగ్నిప్రమాదాల నిలయంగా దిల్లీ
దేశ రాజధాని దిల్లీలో అగ్ని ప్రమాదాలు తీవ్రస్థాయిలో పెరుగుతున్నాయి. బుధవారం ఒక్కరోజే దిల్లీ ఫైర్ సర్వీసెస్ (డీఎఫ్ఎస్)కు 220 ఫోన్కాల్స్ వచ్చాయంటే ప్రమాదాల తీవ్రత ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. -
అగ్నిబాణ్ విజయవంతం
తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్లో ప్రైవేటు ప్రయోగ వేదిక నుంచి గురువారం ఉదయం 7.15 గంటలకు అగ్నిబాణ్ రాకెట్ను నింగిలోకి విజయవంతంగా పంపారు. -
సెక్యూరిటీ గార్డుకు రూ.12 కోట్ల లాటరీ
కేరళలోని అలప్పుజ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి లాటరీలో రూ.12 కోట్లు గెలుచుకున్నారు. పజవీడుకు చెందిన విశ్వంభరన్.. సీఆర్పీఎఫ్ నుంచి రిటైర్ కావడంతో ప్రస్తుతం సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు. -
మోదీకి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ను కొట్టివేసిన దిల్లీ హైకోర్టు
ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేయకుండా ప్రధానమంత్రి నరేంద్రమోదీని నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్ని దిల్లీ హైకోర్టు గురువారం కొట్టివేసింది. -
పరువునష్టం కేసులో రాహుల్ హాజరుకు పుణె కోర్టు ఆదేశం
హిందుత్వ సిద్ధాంతకర్త వి.డి.సావర్కర్ పరువుకు నష్టం కలిగించేలా వ్యవహరించారనే ఫిర్యాదుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ తమ ఎదుట విచారణకు హాజరుకావాలని పుణెలోని ప్రథమశ్రేణి జుడిషియల్ మెజిస్ట్రేట్ న్యాయస్థానం ఆదేశించింది. -
రైల్వే ఉద్యోగుల ఘర్షణ.. గంటన్నరపాటు నిలిచిన రైళ్లు
రైల్వే స్టేషన్ మాస్టర్, ఉద్యోగి మధ్య చోటుచేసుకున్న ఘర్షణతో వందే భారత్ సహా పలు రైళ్లు దాదాపు గంటన్నర పాటు నిలిచిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. -
సంక్షిప్త వార్తలు (9)
విద్య ఆధునికీకరణ దిశగా కేరళ కీలక ముందడుగు వేసింది. పాఠశాల విద్యలో భాగంగా విద్యార్థులకు కృత్రిమ మేధ (ఏఐ) సంబంధిత జ్ఞానాన్ని అందించాలని నిర్ణయించింది. -
ఇవి పాటిస్తేనే మీరు పరిపక్వత సాధించినట్లు..
జీవితంలో మీ సమయాన్ని, శక్తిని వెచ్చించేంత విలువ లేని చిన్న విషయాలను వదిలేయండి. తక్కువ మాట్లాడండి, ఎక్కువ వినండి. సానుకూల దృక్పథంతో ఉండండి. ఎవరి తప్పుల గురించైనా వారి సమక్షంలోనే మాట్లాడండి.
తాజా వార్తలు (Latest News)
-
రూ.3లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన కుషాయిగూడ సీఐ, ఎస్ఐ
-
ఐదు రోజుల వరుస నష్టాలకు బ్రేక్.. స్వల్ప లాభాల్లో సూచీలు
-
రివ్యూ: భజే వాయు వేగం.. కార్తికేయ హిట్ కొట్టారా?
-
ఇజ్రాయెల్ మొండి పట్టు.. సాధారణ పౌరులే సమిధలు!
-
గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష వాయిదా వేయాలి: ఆర్.ఎస్. ప్రవీణ్కుమార్
-
వామ్మో..! 56 డిగ్రీలా..? నాగ్పుర్లో భానుడి విశ్వరూపం